అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,166 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 83,885 శాంపిల్స్ను పరీక్షించగా వీటిలో 3,166 పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయి. కొవిడ్-19తో 21 మంది చనిపోయారు. 4,019 మంది వ్�
అమరావతి : కృష్ణానది జలాల నీటి వినియోగం వివాదం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ మరో లేఖ రాశారు. ప్రాజెక్టుల్లో నీటిని తెలంగాణ వాడేస్తుందని ఆరోపించారు. ఈ విషయమై జల�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 90,532 శాంపిల్స్ను పరీక్షించగా వీటిలో 2,930 మందికి మాత్రమే కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కొవిడ్-19తో 36 మంది చనిపోయారు. కాగ�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,841 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్-19తో 38 మంది చనిపోయారు. కాగా 3,963 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా పాజిటివ్ కేసులతో ఏపీలో
శ్రీశైలం : కర్ఫ్యూ వేళల్లో చేయబడిన మార్పులను శ్రీశైల ఆలయ అధికారులు సవరించారు. జులై 1వ తేదీ నుండి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 3.30 గంటల వరకు తిరిగి సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు భక్తులను దర్శనాలకు అనుమత
అమరావతి : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య జల వివాదాలపై ఏపీ మంత్రివర్గ సమావేశంలో ఆ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం జరిగిన మంత్రవర్గ సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. తెలంగాణలో
శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్రానికి వచ్చే యాత్రికులతో పాటు దేవస్థాన సిబ్బందికి శుద్దమైన మంచినీరు అందించడంతోనే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలుగుతామని ఆలయ ఈవో కేఎస్ రామారావు అన్నారు. మంగళవారం క్షేత్ర పరిధ
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,250 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్-19తో 33 మంది చనిపోయారు. తాజా కేసులతో కలుపుకుని ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,79,872కు చేరుకుంది. వీటి
శ్రీశైలం : ఆరుగాలం కష్టించి పంటలు పండించే రైతన్నలకు కష్ట కాలం అధిగమించి కరువులబారి నుండి బయటపడి సుభిక్షంగా ఉండాలని జైష్టమాస శుద్ద పౌర్ణమి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు శ్రీశైల ఆలయ ఈవో కే�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,684 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా కొవిడ్-19తో 36 మంది మరణించారు. 7,324 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలుపుకుని ఏపీల�
హైదరాబాద్ : జాతీయ హ్యాండ్ బాల్ సమాఖ్య అధ్యక్షుడు అరిశనపల్లి జగన్ మోహన్ రావు భారత్ నుంచి విశిష్ట అతిథిగా టోక్యో ఒలింపిక్స్కు హాజరు కానున్నారు. టోక్యో వెళ్లే భారత డెలిగేట్స్ బృందంలో జగన్ మోహన్ రావు పేర�
శ్రీశైలం : శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ దేవాలయాల దర్శన వేళలు పొడిగించినట్లు ఆలయ ఈవో కేఎస్ రామారావు తెలిపారు. సోమవారం నుండి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తులకు ఆలయ ప