చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. టచ్లో ఉన్నట్లు కనిపించిన పంజాబ్ కెప్టెన్ మయాక్ అగర్వాల్ (18) పెవిలియన్ చేరాడు. మహీష్ తీక్షణ వేసిన క్యారమ్ బాల్ను మయాం
మయాంక్ అగర్వాల్ సారధ్యంలోని పంజాబ్ కింగ్స్తో తలపడేందుకు చెన్నై సూపర్ కింగ్స్ రెడీ అయింది. ధోనీ నుంచి పగ్గాలు అందుకున్న రవీంద్ర జడేజా.. నెమ్మదిగా కెప్టెన్సీ పాఠాలు నేర్చుకుంటూ జట్టును విజయాల బాట పట్టిం�
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. బయటకు వెళ్లాలంటేనే ప్రజలు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి వాతావరణంలో దేవుడికి కూడా చల్లగా ఉండాలని ఏసీలు పెట్టించిన ఘటన ప్రస్తుతం వైరల్ అవుతోంద�
అక్రమంగా లిక్కర్ తయారు చేసిన కేసులో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే అతన్ని పోలీసు కస్టడీ నుంచి తప్పించేందుకు స్థానిక గ్రామస్థులంతా ఎగబడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ సమీపంలో వెలుగు
ముంబై జట్టు ఈ ఐపీఎల్లో వరుసగా 8వ ఓటమి మూటగట్టుకుంది. లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 36 పరుగుల తేడాతో విజయం ఓటమి చవిచూసింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన లక్నో బ్యాటర్లు ఎవరూ రాణించకప�
లక్నోతో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పీకల్లోతు కష్టాల్లో పడింది. శుభారంభం అందించేందుకు ప్రయత్నించిన కెప్టెన్ రోహిత్ శర్మ (39)ను మాజీ ముంబై ఇండియన్స్ ప్లేయర్ కృనాల్ పాండ్యా బోల్తా కొట్టించాడు. కృ�
లక్నోతో జరుగుతున్న మ్యాచ్లో క్రీజులో నిలబడటానికి ఇబ్బంది పడుతున్నట్లు కనిపించిన ఇషాన్ కిషన్ (8) పెవిలియన్ చేరాడు. రవి బిష్ణోయి వేసిన 8వ ఓవర్ తొలి బంతికి అతను అవుట్ అయ్యాడు. బిష్ణోయి వేసిన బంతిని ఆఫ్సైడ్ �
లక్నో సూపర్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబైకి ఓపెనర్లు నిలకడైన ఆరంభం అందించారు. రోహిత్ శర్మ (31 నాటౌట్) చక్కగా ఆడుతుండగా.. ఇషాన్ కిషన్ (17 బంతుల్లో 6 నాటౌట్) తడబడుతున్నాడు. అయితే ఇద్దరూ కూడా వికెట్ పడకు
ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ సారధి కేఎల్ రాహుల్ (103 నాటౌట్) మరోసారి సెంచరీతో చెలరేగాడు. కొన్నిరోజుల క్రితం ముంబైతో జరిగిన మ్యాచ్లో కూడా రాహుల్ ఇదే స్కోరు చేయడం గమనార్హం. అయిత�
లక్నో సూపర్ జెయింట్స్ తిప్పలు పడుతోంది. ఒక పక్క రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతుంటే.. అతనికి ఇతర బ్యాటర్ల నుంచి సహకారం కరువైంది. వచ్చిన వాళ్లు వచ్చినట్లే పెవిలియన్ చేరుతున్నారు. తాజాగా దీపక్ హుడా (10) కూడా ప�
హైదరాబాద్ : జర్నలిస్టులు ‘కోర్’ విలువలు పాటించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బేగంపేటలోని టూరిజం ప్లాజాలో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో మహిళా జర్నలిస్టుల కోసం నిర్వహిస్తున్న రెండ�
ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ కష్టాలు పడుతోంది. ఒక పక్క కెప్టెన్ కేఎల్ రాహుల్ అర్థశతకంతో ఆకట్టుకున్నా.. మరో ఎండ్లో అతనికి సహకారం కరువైంది. డానియల్ శామ్స్ వేసిన ఓవర్లో స్�
లక్నోతో జరుగుతున్న మ్యాచ్లో ముంబై వెటరన్ ప్లేయర్ కీరన్ పొలార్డ్ ఒక వికెట్ తీశాడు. 12వ ఓవర్లో బంతి అందుకున్న అతను.. ఆ ఓవర్ ఐదో బంతికి మనీష్ పాండేను వెనక్కు పంపాడు. 22 బంతుల్లో 22 పరుగులు చేసిన పాండే.. పొలార్డ్ వే
ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో జట్టు ఇన్నింగ్స్ చాలా నిదానంగా సాగింది. ఆరంభంలోనే బుమ్రా బౌలింగ్లో డీకాక్ (10) వికెట్ పడటంతో లక్నో ఇన్నింగ్స్ మందకొడిగా సాగింది. పవర్ప్లేను 32/1 స్కోరుతో ముగి
సిద్ధిపేట : ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో మైనారిటీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్న�