రాజస్థాన్ రాయల్స్కు హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ చుక్కలు చూపిస్తున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరాజ్.. తన తొలి ఓవర్లోనే ఫామ్లో ఉన్న దేవదత్ పడిక్కల్ (7)ను పెవిలియన్ చేర�
గత మ్యాచ్లో హాఫ్ సెంచరీతో అలరించిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (7) స్వల్పస్కోరుకే వెనుతిరిగాడు. తన మాజీ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో పడిక్కల్ బోల్తా పడ్డాడు. మహమ్�
రాజస్థాన్ రాయల్స్తో తలపడేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెడీ అయింది. పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో ఆర్సీబీ సారధి డుప్లెసిస్ టాస్గ గెలిచాడు. మరో ఆలోచనల
ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఒక ఫొటో చాలా మంది మనసులను కదిలించింది. ఈ ఫొటోలో నున్నటి గండుతో ఉన్న అర్ష్ నందన్ ప్రసాద్ అనే వ్యక్తి ఒక ల్యాప్టాప్ ముందు కూర్చొని ఉన్నాడు. ఆ సమయంలో అతను ఆస్పత్రి �
నీళ్లు పట్టుకునే దగ్గర గొడవ పడి మహిళ గొంతు కోసి చంపేశాడో దుర్మార్గుడు. ఈ ఘటన ఢిల్లోలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో జరిగింది. దళిత్ ఏక్తా క్యాంప్ సమీపంలో శ్యామ్ కళ (48) అనే మహిళ తన కుటుంబంతో కలిసి నివశిస్తోంది. మంగ
గుళ్లకు వెళ్లినప్పుడు అక్కడ ఉండే బిచ్చగాళ్లకు తోచినంత డబ్బులు ఇస్తుంటారు భక్తులు. అలా సంపాదించిన ఒక్కో రూపాయి ఖర్చు పెట్టకుండా దాచి పెట్టిందా వృద్ధురాలు. చివరకు అలా దాచిన డబ్బును దగ్గరలోని గుడికి విరా�
పంజాబ్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ను బ్యాటర్లు ముంచేశారు. ఊతప్ప (1), శాంట్నర్ (9), శివమ్ దూబే (8) పూర్తిగా విఫలమయ్యారు. అయితే రుతురాజ్ గైక్వాడ్ (30) కాస్త ఫర్వాలేదనిపించాడు. తర్వాత వచ్చిన అంబటి రాయు�
పంజాబ్తో మ్యాచ్లో మిగతా బ్యాటర్లంతా విఫలమైనా కూడా చెన్నైను అంబటి రాయుడు ఆదుకున్నాడు. ధనాధన్ షాట్లతో హాఫ్ సెంచరీ చేసిన అతను.. జట్టుకు పోరాడే అవకాశం కల్పించాడు. ఈ క్రమంలోనే రాహుల్ చాహర్ వేసిన 15వ ఓవర్ రెం�
చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ లైనప్ తడబడుతోంది. పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో ఊతప్ప (1), శాంట్నర్ (9), శివమ్ దూబే (8) స్వల్పస్కోర్లకే అవుటయ్యారు. అయితే తను మాత్రం వికెట్ కోల్పోకుండా జాగ్రత్తపడుతూ ఆచితూచి బ్�
పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై జట్టు తడబడుతోంది. రాబిన్ ఊతప్ప (1), మిచెల్ శాంట్నర్ (9) అవుటవడంతో క్రీజులోకి వచ్చిన యువ బ్యాటర్ శివమ్ దూబే (8)పై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ అతను వాళ్లందర్నీ �
పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ఊతప్ప (1) అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన మిచెల్ శాంట్నర్ (9)ను యువ పేసర్ అర్షదీప్ సింగ్ పెవిలియన్ చేర్చాడు. పవర్ప్లే చివరి ఓవర్లో బంతి
పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న రుతురాజ్ గైక్వాడ్.. తొలి ఓవర్లోనే రెండు బౌండరీలతో అలరించాడు. అయితే ఫామ్లో ఉన్న ఊతప్ప (1) న�
చివరి ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన పంజాబ్ జట్టు.. పంజాబ్ ముందు మంచి లక్ష్యాన్నే నిలిపింది. ఆరంభంలోనే మయాంక్ అగర్వాల్ (18) వికెట్ తీసిన తీక్షణ.. చెన్నై సూపర్ కింగ్స్కు బ్రేక్ ఇచ్చాడు. అయితే ఆ తర్వాత శిఖర్ �
చెన్నైతో జరుగుతున్న మ్యాచ్లో కీలకమైన ఇన్నింగ్స్ ఆడిన భానుక రాజపక్స (42) అవుటయ్యాడు. కెప్టెన్ మయాక్ (18) అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన అతను.. ధవన్ (74 నాటౌట్)తో కలిసి చక్కటి భాగస్వామ్యం నెలకొల్పాడు. బ్యాటింగ�
చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఓపెనర్ శిఖర్ ధవన్ (51 నాటౌట్) అర్ధశతకం పూర్తిచేసుకున్నాడు. ఆరంభంలోనే మయాంక్ అగర్వాల్ (18) వికెట్ పోవడంతో తడబడిన బ్యాటింగ్ లైనప్ను భానుక రాజపక్సతో కలిసి చక్కదిద�