గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్లో రాజస్థాన్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడేందుకు ప్రయత్నిస్తున్న యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (22) పెవిలియన్ చేరాడు. యష్ దయాళ్ వేసిన నాలుగో ఓవర్లో భారీ
తనది పక్క రాష్ట్రమైనా తెలంగాణలో మంత్రిగా కేటీఆర్ చేస్తున్న పనులకు అతడు ఫిదా అయ్యాడు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీ నడిపిస్తున్న తీరుకు ముగ్ధుడయ్యాడు. మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట�
కాఠ్మండూ: నేపాల్ తారా ఎయిర్కు చెందిన ట్విన్-ఇంజిన్ విమానం 9ఎన్-ఏఈటీ ఆచూకీ ఇంకా తెలియలేదు. అయితే ఆ విమానం ఎక్కడ ఉన్నది అన్నది అధికారులు గుర్తించారు. కాగా, రాత్రి కావడంతోపాటు హిమపాతం నేపథ్యంలో సెర్చ్, రె�
క్రికెట్ పండుగ ఐపీఎల్ ఫైనల్కు సర్వం సిద్ధమైంది. లీగ్ దశలో అద్భుతంగా రాణించిన రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు ఫైనల్ చేరుకున్నాయి. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఫైనల్ మ్య�
క్రికెట్ పండుగ ఐపీఎల్ ఫైనల్కు సర్వం సిద్ధమైంది. ఈ పండుగ ముగింపు వేడుకల సందర్భంగా బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్వీర్ సింగ్ తన డ్యాన్స్తో అందరినీ అలరించనున్నాడు. ఈ క్రమంలోనే రాజమౌళి డైరెక్ట్ చేసిన ‘‘ఆర్ఆర్�
చండీగఢ్: భద్రత ఉపసంహరించిన మరునాడే పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసే వాలా తుపాకీ కాల్పుల్లో మరణించారు. పంజాబ్లోని మాన్సా జిల్లాలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో గాయకుడు స
భద్రాచలం : భద్రాచలంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. పెనుగాలులకు పలు చోట్ల చెట్లు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. స్�
ముంబై: ‘నీకు రాజకీయాలు ఎందుకు. ఇంటికెళ్లి వంట చేస్కో’ అంటూ ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ ఎట్టకేలకు ఆమెకు క్షమాపణ చెప్పారు. ఈ మేరకు �
గాంగ్టక్ : ఉత్తర సిక్కింలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు కారు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో మహారాష్ట్రకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురితో పాటు వాహనం డ్రైవర్ మృతి చెందారు. పర్య
పాట్నా: ఒక బాలికకు నాలుగు చేతులు, నాలుగు కాళ్లు ఉన్నాయి. నిరు పేదలైన ఆమె తల్లిదండ్రులు ప్రభుత్వ సహాయం కోరినా ఫలితం లేకపోయింది. అయితే సోషల్ మీడియా ద్వారా ఈ విషయం తెలుసుకున్న నటుడు సోనూ సూద్ ఆ చిన్నారిని ఆ�
ప్రస్తుత ఐపీఎల్లో తన కెప్టెన్సీతో అందరినీ ఆకట్టుకున్న ఆటగాడు హార్దిక్ పాండ్యా. ఫిట్నెస్ లేమి కారణంగా కొంత కాలంగా భారత జట్టుకు దూరమైన పాండ్యా.. ఈ ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ సారధిగా చాలా కాలం తర్వాత మళ్�
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ లాగానే తనపై నమోదైన కల్పిత కేసులో బాధితుడ్ని అని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అన్నారు. ఆదివారం ఢిల్లీకి వచ్చిన ఆయన కాంగ్రెస్ అధినేత్రి సోన
కేంద్ర ప్రభుత్వంపై జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ మరోమారు విరుచుకుపడ్డారు. గుప్కార్ అలయెన్స్ను భయపెట్టాలని కేంద్రం చూస్తోందని ఆరోపించారు. అయినా తాము భయపడమని స్పష్టం చేశారు. �