దమ్మపేట రూరల్, మే 26 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ఓ యువతి మృతి చెందింది. జిల్లాలోని అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో పని చేసేందుకు ఛత�
సంగారెడ్డి : వర్షం వస్తుందని నువ్వులు తడిసి పోకుండా ప్లాస్టిక్ కవర్ కప్పేందుకు వెళ్లిన దంపతులపై పిడుగు పడి భర్త అక్కడికక్కడే మృతి చెందగా భార్య అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఈ విషాకర సంఘటన సంగారెడ్డి జి
న్యూఢిల్లీ: పాన్పరాగ్, గుట్కా నమిలేవారు ఎక్కడపడితే అక్కడ ఊస్తుంటారు. అయితే ఈ అలవాటు ఉన్న ఒక వ్యక్తి విమానాన్ని కూడా విడిచి పెట్టలేదు. విమానం కిటికీ వద్ద కూర్చొని ప్రయాణించిన ఆ వ్యక్తి విండో వద్ద గుట్కా�
హైదరాబాద్ : మహిళలు వాష్రూమ్లో ఉన్న సమయంలో ఓ యువకుడు వీడియోలు చిత్రీకరించి, మానసికంగా, లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ ఘటన హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్ నం.92లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వె�
శంకర్పల్లి మే 26 : నేటి యువత స్వయం ఉపాధితో ఎదగాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మహలింగాపురం గ్రామంలో ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే కా
అహ్మదాబాద్ : గుజరాత్ కచ్ జిల్లాలోని ముంద్రా పోర్ట్ సమీపంలోని ఓ కంటైనర్లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) సుమారు 56 కిలోల కొకైన్ను స్వాధీనం చేసుకుంది. పట్టుకున్న కొకైన్ విలువ అంతర్జాతీ�
హైదరాబాద్ : తెలంగాణకు భారీగా పెట్టుబడులు తీసుకొచ్చేందుకు దావోస్ వేదికగా పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రమైన కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో జీఎంఎం ఫాడులర్ సంస్థ హైదరాబాద్లో పెట్టుబడులు పెట�
లండన్: విమానం ఏడు గంటలకుపైగా ఆలస్యమైంది. ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ కాకపోవడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. దీంతో పైలట్ వారిపై అరిచాడు. కావాలనుకుంటే విమానం నుంచి దిగిపోవచ్చంటూ మండిపడ్డాడు. బ్రి�
జీడిమెట్ల, మే 26 : జీడిమెట్ల, గాంధీనగర్ పారిశ్రామిక వాడలలో హమాలీ భవన నిర్మాణానికి కృషి చేస్తానని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గురువారం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ ఆధ్వర్
హైదరాబాద్ : దావోస్ వేదికగా తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తుండటంతో.. పలు కంపెనీలు �
హైదరాబాద్ : శంషాబాద్లో రాజీవ్ అంతర్జాతీయ గాంధీ విమానాశ్రయంలో అధికారులు అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయి నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి అధికారులు 723.39 గ�
నిజామాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకంతో లబ్ధిదారులు స్వయం సమృద్ధిని సాధించాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. దళితబంధు పథకం కింద తొలి విడతలో ఎంపికైన బాల�