రాజస్థాన్తో జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (5) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన రెండో ఓవర్లో బౌండరీ బాదిన అతను.. మరో షాట్ ఆడేందుకు ప్రయ
రాయ్పూర్ : ఛత్తీస్గఢ్ జష్పూర్ జిల్లాలో ఆదివారం పిడుగుపాటుకు మైనర్ బాలిక సహా ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో తొమ్మిది మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. పంద్రాపత్ పోలీసు చౌకీ (అవుట్పోస్ట్) పర�
ప్రతిష్టాత్మక విద్యసంస్థలతో హైదరాబాద్ ఎడ్యుకేషనల్ హబ్గా మారిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. టాటా ఇన్స్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్
ఐపీఎల్ ఫైనల్లో రాజస్థాన్ బ్యాటర్లు చేతులెత్తేశారు. బట్లర్ (39), జైస్వాల్ (22) మినహా ఎవరూ పోరాడలేకపోయారు. శాంసన్ (14), పడిక్కల్ (2) పూర్తిగా విఫలమయ్యారు. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన హెట్మెయర్ (11) కూడా నిరాశ పరిచ�
సంస్కృతీ, సాంప్రదాయాలకు తెలంగాణ పెట్టింది పేరని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. యావత్ ప్రపంచంలో ఎక్కడా.. ఏ జాతికి లేని సాంస్కృతిక వారసత్వం ఒక్క తెలంగాణాకు మాత్రమే ఉం�
చండీగఢ్: పంజాబ్లో ఎవరూ సురక్షితంగా లేరని ఆ రాష్ట్ర మాజీ సీఎం అమరీందర్ సింగ్ అన్నారు. సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసే వాలా తుపాకీ కాల్పుల్లో మరణించడంపై ఆయన స్పందించారు. దారుణమైన ఆయన హత్య షాకింగ్క�
ఐపీఎల్ ఫైనల్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ నిర్ణయం సరైందిగా కనిపించడం లేదు. ఆ జట్టు బ్యాటర్లు భారీ షాట్లు ఆడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆరంభంలో కాసేపు జైస్వాల్ (22), శాంసన్ (14) కొన్ని మంచ
శ్రీశైలం : శ్రీశైల క్షేత్రపాలకుడైన బయలు వీరభద్రస్వామికి అమావాస్య ప్రదోషకాలంలో అభిషేకార్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. లోక కల్యాణార్థం ప్రతి మంగళవారం, అమావాస్య రోజుల్లో స్వామివారికి విశేష పూజలు ని�
శ్రీశైలం : వేలాది మంది భక్తులతో శ్రీశైల క్షేత్రం ఆదివారం కిటకిటలాడింది. సెలవు దినాలు కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు గుజరాత్, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఆదివ�
గుజరాత్తో జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్లో రాజస్థాన్ జట్టుకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఫామ్లో ఉన్న కెప్టెన్ సంజూ శాంసన్ (14) అవుటయ్యాడు. హార్దిక్ పాండ్యా వేసిన 9వ ఓవర్ రెండో బంతికి సంజూ పెవిలియన్ చేరాడు. ఆఫ్ స్ట�
హైదరాబాద్ : కర్నాటక జలపాతంలో పడి తెలంగాణకు చెందిన ముగ్గురు పర్యాటకులు మృతి చెందారు. కొడగు జిల్లా మదికేరిలోని అబ్బే జలపాతంలో నీటమునిగి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతులు కలకోటి శ్యామ్ (36), కక్కిరి�
ఐపీఎల్ ఫైనల్లో రాజస్థాన్ జట్టు నిలకడగా ఆడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టు.. ఆరంభంలో యశస్వి జైస్వాల్ (22) ధాటిగా ఆడటంతో పవర్ప్లేలో మంచి స్కోరే చేసింది. అయితే జోరు పెంచేలా కనిపించిన అతన్ని యష�