ఐపీఎల్లో మేటి జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి. గతేడాది వరకూ కోహ్లీ సారధ్యంలో ఆడిన ఆ జట్టు ఈ ఏడాది నుంచి ఫాఫ్ డుప్లెసిస్ నేతృత్వంలో రాణిస్తోంది. అదే సమయంలో ఆర్సీబీ ఐకానిక్ స్పిన్నర్ అయిన యుజ్వేంద్�
రాజస్థాన్ రాయల్స్పై అద్భుత విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు.. తాము ఇంకా ప్లేఆఫ్స్ రేసులో ఉన్నామని చాటి చెప్పింది. బ్యాటింగ్ కష్టంగా ఉన్న పిచ్పై మిచెల్ మార్ష్ (89) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతనిక�
రాజస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ బ్యాటింగ్ నిలకడగా రాణిస్తోంది. తొలి ఓవర్లోనే ఓపెనర్ భరత్ (0) వికెట్ కోల్పోయిన ఆ జట్టును మిచెల్ మార్ష్ (42 నాటౌట్) ఆదుకున్నాడు. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (22 నాటౌట్)తో కల
రాజస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ఎదురు దెబ్బ తగిలింది. పృథ్వీ షా లేకపోవడంతో ఓపెనర్ అవతారం ఎత్తిన తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్ (0) మరోసారి నిరాశ పరిచాడు. ట్రెంట్ బౌల్ట్ వేసిన ఇన్నిం�
రాజస్థాన్ రాయల్స్తో జరుగుతన్న మ్యాచ్లో ఢిల్లీ బౌలర్లు రాణించారు. దాంతో ఆర్ఆర్ బ్యాటర్లు పూర్తిగా సత్తా చాటలేకపోయారు. సూపర్ ఫామ్లో ఉన్న జోస్ బట్లర్ (7)ను యువ బౌలర్ చేతన్ సకారియా మూడో ఓవర్లోనే పెవిలియన్
రాజస్థాన్ ఇన్నింగ్స్ను నిలబెట్టిన రవిచంద్రన్ అశ్విన్ (50) అవుటయ్యాడు. సూపర్ ఫామ్లో ఉన్న జోస్ బట్లర్ (7) స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరడంతో.. ఇన్నింగ్స్ నిర్మించడానికి క్రీజులోకి వచ్చిన అశ్విన్ తన బాధ్యతను
ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్కు మరో ఎదురు దెబ్బ. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (19) నిరాశ పరిచాడు. బట్లర్ (7) స్వల్ప స్కోరుకే అవుటవడంతో ఇన్నింగ్స్ నిర్మించాల్సిన బాధ్యత అతనిపై పడింది. ఈ �
ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్కు మంచి ఆరంభమే దక్కింది. సూపర్ ఫామ్లో ఉన్న జోస్ బట్లర్ (7) స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరినప్పటికీ.. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరో వికెట్ పడకు
ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్కు తొలి ఎదురు దెబ్బ తగిలింది. భీకరమైన ఫామ్లో ఉన్న జోస్ బట్లర్ (7) నిరాశ పరిచాడు. సకారియా వేసిన మూడో ఓవర్ ఐదో బంతిని బౌండరీ బాదేందుకు ప్రయత్నించిన బట్లర్.. మి
ఈ సీజన్ ఐపీఎల్ ప్రారంభంలో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ సారధిగా బాధ్యతలు అందుకున్న రవీంద్ర జడేజా.. కెప్టెన్గా పూర్తిగా విఫలమయ్యాడు. వరుస ఓటములతో అభిమానులను నిరాశ పరిచాడు. అయితే కొన్ని రోజుల �
ప్రస్తుతం అత్యంత పేలవ ఫామ్తో అవస్థలు పడుతున్న క్రికెటర్ ఎవరైనా ఉన్నారా? అంటే టక్కున గుర్తొచ్చే పేరు విరాట్ కోహ్లీ. గతేడాది ఐపీఎల్లోనే ఆర్సీబీ కెప్టెన్సీ వదిలేసిన అతను.. ప్రస్తుతం సౌతాఫ్రికా లెజెండ్ ఫా
పోలీసు స్టేషన్ ముందు జరిగిన చిన్న యాక్సిడెంట్.. భయంకరమైన హత్య కేసును వెలుగులోకి తెచ్చింది. ఇదేదో సినిమా కథ కాదు. నిజంగానే జరిగింది. బెంగళూరు మహానగరంలో వెలుగు చూసిన ఈ వింత ఘటన స్థానికంగా కలకలం రేపింది. పూర్�
గుజరాత్తో జరిగిన మ్యాచ్లో లక్నో జట్టు చిత్తయింది. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ జట్టు.. ఓపెనర్ గిల్ అర్ధశతకంతో రాణించడంతో 144 పరగులు చేసింది. లక్ష్య ఛేదనలో లక్నోకు ఆరంభంలోనే ఎదురు ద�
గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో జట్టు కూడా తడబడుతోంది. 145 పరుగుల టార్గెట్తో బరిలో దిగిన ఆ జట్టుకు ఆరంభంలోనే గట్టి దెబ్బ తగిలింది. డీకాక్ (11), రాహుల్ (6) ఇద్దరూ స్వల్పస్కోర్లకే పెవిలియన్ చేరార�