హైదరాబాద్ నగరంలో మంగళవారం ఉదయం పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడ్డాయి. సికింద్రాబాద్, పంజాగుట్ట, గోల్కొండ, మెహదీపట్నం, కార్వాన్, నారాయణ గూడ, హిమాయత్ నగర్, అత్తాపూర్, ఉప్పరపల్లి, హైదర్గూడ, రాజేంద్రనగ�
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో హైదరాబాద్ జంట జలాశయాల్లోకి ఇన్ఫ్లో పెరుగుతోంది. ప్రస్తుతం ఉస్మాన్ సాగర్లోకి 1300 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. దీంతో ఉస్మాన్ సాగర్ నాలుగు గేట్లు ఎత
బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు మరో పతకం దక్కింది. వెయిట్లిఫ్టర్ హర్జీందర్ కౌర్ కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. మహిళల 71 కేజీల విభాగంలో తలపడిన ఆమె.. మొత్తం 212 కేజీల బ�
భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ వేడుకల కార్యాచరణను మంగళవారం నాడు సీఎం కేసీఆర్ ఖరారు చేయనున్నారు. ఈ నెల 8వ �
ఉగ్రవాద సంస్థ అల్ఖైదా అధినేత అయ్మన్ అల్జవహరి హతమయ్యాడు. అమెరికా బలగాలు చేసిన దాడిలో అతను మరణించినట్లు అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. కాబూల్పై చేసిన ఎయిర్స్ట్రైక్స్లో అల్జవహరి హత�
మళ్లీ అదే సీన్.. టీ20 ప్రపంచకప్లో పాక్తో జరిగిన మ్యాచ్లో ఏం జరిగిందో? ఇటీవల ఇంగ్లండ్తో రెండో వన్డేలో ఏం జరిగిందో? అదే సీన్ వెస్టిండీస్లో కూడా రిపీట్ అయింది. మరో ఎడంచేతి వాటం పేసర్ భారత బ్యాటింగ్ లైనప్�
మేషం విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభమేర్పడే అవకాశముంటుంది. అనారోగ్యబాధలు అధికం అవుతాయి. ఆకస్మిక ధననష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. వృషభం విదేశయాన ప్రయత్న�
భారత్తో జరుగుతున్న రెండో టీ20లో వెస్టిండీస్ జట్టు టాస్ గెలిచింది. తాము ముందుగా బౌలింగ్ చేస్తామని వెస్టిండీస్ సారధి నికోలస్ పూరన్ చెప్పాడు. గత మ్యాచ్ చేదు అనుభవాన్ని మర్చిపోయి, కొత్తగా ఈ మ్యాచ్ ఆరంభిస్త�
హైదరాబాద్ : మేకిన్ ఇండియా అంటూ గొప్పలు చెప్పుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం.. జాతీయ జెండాలను సైతం చైనా నుంచి దిగుమతి చేసుకుంటుందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ‘దేశంలోని ఖాదీ పరిశ్రమ జాతీయ జ�
హైదరాబాద్ : ఇంజినీరింగ్ సహా రాష్ట్రంలోని వృత్తి విద్యాకోర్సుల ఫీజుల సవరణపై తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ అథారిటీ (టీఏఎఫ్ఆర్సీ) సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ విద్యాసంవత్సరం ఫీజుల�
శ్రీశైలం : శ్రీశైల క్షేత్రానికి వచ్చే యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో ఎక్కడా రాజీపడకుండా అభివృద్ధి పనులు చేపట్టాలని ఎంపీ డిప్యూటీ సీఎం, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశించారు. సోమవార
హైదరాబాద్ : ఈనెల 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘నేతన్న భీమా పథకం’ అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని తెలంగాణ పద్మశాలీ యువజన సంఘం రాష్ట్ర అధ్య�
శ్రీశైలం : శ్రావణమాసం సందర్భంగా శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం శివన్నామస్మరణలతో మార్మోగింది. పురవీధులన్నీ భక్తులతో కిటకిటలాడాయి. సోమవారం సందర్భంగా భ్రామరి సమేత మల్లికార్జునుడికి ప్రత్యేక �
ఒక్కోసారి వాస్తవ కథలే సినిమాల కన్నా ఆశ్చర్యకరంగా ఉంటాయి. తాజాగా ఢిల్లీలో వెలుగు చూసిన ఘటన అలాంటిదే. స్థానికంగా రోహిణీ ప్రాంతంలో నివశించే తరుణ్ అలియాస్ రోహన్ చిన్నతనంలో చెడుసహవాసాలు పట్టాడు. ఇటీవల వరుస�
శ్రీశైలం : ఎగువ ప్రాంతాలతో పాటు పరీవాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతున్నది. జూరాల డ్యామ్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా.. 43,732 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 33,936 క్యూసెక్కుల వరద వస్తున్�