ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో 3 కే రన్ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పాఠశాల విద్యార్థులు, యువజన సంఘాల ప్రతినిధులు, సంఘసేవకులు పాల్గొని...
హైదరాబాద్ : హైదరాబాద్లో నిన్న మృతి చెందిన ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంఠంనేని ఉమా మహేశ్వరి కుటుంబాన్ని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పరామర్శించారు. ఉమా మహేశ్వరి కుటుంబ సభ్యులను ఓదార్�
వెస్టిండీస్, భారత్ మధ్య జరగాల్సిన మూడో టీ20 మ్యాచ్ ఆలస్యంగా మొదలవుతుంది. ఈ విషయాన్ని వెస్టిండీస్ క్రికెట్ వెల్లడించింది. టీమ్ కిట్స్ రావడం ఆలస్యం కావడంతో రెండో టీ20 మ్యాచ్ ఆలస్యమైన సంగతి తెలిసిందే. ఈ కారణంగ
Nose block | ముక్కులో ఉండే అతి సున్నిత త్వచాలు ఉబ్బడంతో ముక్కు మూసుకుపోయిన భావన కలుగుతుంది. దాంతో ముక్కును బలంగా చీదుతూ ఉండటంతో మరింత వాచిపోతుంది. కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా...
కేన్సర్తో పోరాడుతూ కూడా కసిగా చదివిందా అమ్మాయి. ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాల్లో 81.60 శాతం మార్కులు సాధించింది. ఆమె ఎవరో కాదు థానేలోని సరస్వతి సెకండరీ స్కూల్లో చదువుకునే దివ్య పావలే. కేన్సర్తో పోరాడు�
మహబూబ్నగర్ : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వర్షం దంచికొట్టింది. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం తొత్తినోని దొడ్డి గ్రామంలో తెల్లవా
ఇంగ్లండ్లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారత సైక్లిస్ట్ మీనాక్షికి ప్రమాదం జరిగింది. మహిళల 10 కిలోమీటర్ల స్క్రాచ్ రేసులో పాల్గొన్న ఆమె తన సైకిల్ అదుపుతప్పడంతో కిందపడిపోయింది. అదే సమయంలో ఆమె వెనుక�
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన కమాండ్ కంట్రోల్ బిల్డింగ్ దేశానికే మణిహారం లాంటిదని మంత్రి తలసాని అన్నారు. హైదరాబాద్లో నూతనంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ భవనాన్ని హ�
ఎంపి నామా కుమారుడిని కత్తితో బెదిరించిన కొందరు దుండగులు.. రూ.75 వేలు లాక్కొని పరారయ్యారు. ఈ ఘటన హైదరాబాద్లో కలకలం రేపింది. టోలిచౌకి వద్ద పృథ్వీ తన వాహనంలో వెళ్తుండగా.. దాన్ని ఇద్దరు దుండగులు అడ్డుకున్నారు. �
భారతదేశంలో కొత్తగా మరో 13,734 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే గడిచిన 24 గంటల్లో కొత్తగా 17,897 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే 34 మంది ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారుల
ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై హత్యా ప్రయత్నానికి ప్లాన్ జరిగిందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఎందుకంటే బంజారాహిల్స్లో ఆయన ఇంటి వద్ద గుర్తుతెలియని ఒక వ్యక్తి తచ్చట్లాడుతూ కనిపించాడు. సదరు వ�
బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత జూడోకాలు సత్తాచాటారు. జూడోలో సుశీలా దేవి అద్భుతంగా రాణించింది. అయితే ఫైనల్లో సౌతాఫ్రికాకు చెందిన మైకేలా వైట్బూయ్తో జరిగిన మ్యాచ్లో పో�
వాషింగ్టన్ : అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. సోమవారం వాషింగ్టన్ డీసీలోని ఈశాన్య ప్రాంతంలో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. తూటాలకు తీవ్ర గాయాలతో ఒకరు మృతి చెందగా.. ఐదుగురు గాయపడ్
హైదరాబాద్ నగరంలో మంగళవారం ఉదయం పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడ్డాయి. ఈ క్రమంలో ప్రజలకు ట్రాఫిక్ పోలీసులు కొన్ని సూచనలు చేశారు. వర్షం వేళ వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. వర్షం ఆగగానే వెంట