Minister Harish Rao | రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాద బాధితులకు మనోధైర్యాన్ని ఇచ్చి.. వారిని ఇంటికి పంపేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ఘటన సోమవారం చోటు చేసుకున్నద�
హైదరాబాద్ : రాష్ట్రంలోని వీఆర్వోలను ఇతర శాఖలకు సర్దుబాటు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రెవెన్యూ శాఖలో ఉండగా ఆ శాఖ మినహా మిగతా శాఖల్లోని ఖాళీల్లోకి సర్దుబాటు చేయాలని సూచించ�
సింగపూర్ తెలుగు సమాజం (STS) సింగపూర్లోని అవర్ టాంపనీస్ హబ్లో బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహించింది. సాధారణంగా నిర్వహించే సాంస్కృతిక, సామాజిక, భాషా సంబంధిత ఈవెంట్లతో పాటు వార్షిక ఈవెంట్లలో భాగంగా సమగ్రత &am
ములుగు : గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో న్యాయవాది దారుణ హత్యకు గురయ్యాడు. ములుగు జిల్లా కేంద్రం నుంచి మల్లంపల్లి వైపునకు తన సొంత వాహనంలో వెళ్తుండగా జాతీయ రహదారి పందికుంట స్టేజీ వద్ద మాటువేశారు. స్విఫ్ట్�
బాన్సువాడ : పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో కనకదుర్గాదేవి ఆలయ నిర్మాణానికి అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి శంకుస్థాపన చేశారు. అలాగే టీచర్స్ కాలనీలో బ్రాహ్మణ సంఘం భవనాన్ని ప్రారంభించారు. ఈ సంద
ప్రస్తుతం క్రీడాలోకం అంతా బర్మింగ్హామ్ వైపు చూస్తోంది. కామన్వెల్త్ క్రీడల్లో తమ దేశం తరఫున పతకాలు సాధించడానికి క్రీడాకారులు పోటీ పడుతుంటే.. వారికి మద్దతు తెలిపేందుకు ప్రపంచం నలుమూలల నుంచి అభిమానులు �
Iron foods | మనం తీసుకునే ఆహారాల్లో ఏ ఒక్క విటమిన్, ఖనిజం, లవణం తగ్గినా అవి ఏదో ఒక వ్యాధికి గురయ్యేందుకు దారి తీస్తుంది. ముఖ్యంగా ఐరన్ లోపం కారణంగా మన శరీరంలో...
Dairy farm | వ్యవసాయం చాలావరకు కాలానుగుణంగా ఉంటున్నందున పాడి పరిశ్రమ ద్వారా ఏడాది పొడవునా ఉపాధి పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా ఎందరికో ఏడాది పొడవునా ఉపాధి...
గత కొంతకాలంగా తీరిక లేని షెడ్యూల్ (వాళ్లు ఆడకున్నా) పేరిట విరామాలు కోరుతున్న టీమిండియా సీనియర్లకు బీసీసీఐ కఠిన ఆదేశాలు జారీ చేసింది. కీలకమైన ఆసియా కప్తో పాటు స్వదేశంలో రెండు అగ్ర దేశాల సిరీస్లు, టీ20 ప్ర�
Teenagers drowned | స్నానం చేసేందుకు సరస్సులోకి వెళ్లి ఏడుగురు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన హిమాచల్ప్రదేశ్లోని ఉనా జిల్లాలో చోటుచేసుకున్నది. గోవింద్ సాగర్లో మునిగి మృతి చెందిన వారిని పంజాబ్కు చెందిన వార�
వెస్టిండీస్, భారత్ జట్ల మధ్య జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది. విండీస్లో జరిగే టీ20 మ్యాచులన్నీ కూడా స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కావలసి ఉంది. అయితే తొలి మ్యాచ్ జరిగి
ఇష్టమైన రంగాల్లో లక్ష్యాలు నిర్ణయించుకుని, ప్రణాళిక ప్రకారం శ్రమిస్తే విద్యార్థినులు అద్భుతాలు సృష్టించవచ్చునని టీటీడీ జేఈఓ శ్రీమతి సదా భార్గవి అన్నారు. ఒక్కొక్కరిలో ఒక్కో కళ దాగి ఉంటుందని, వాటిని వెల
నిర్మల్, ఆగస్టు 1: బాసర ట్రిపుల్ ఐటీ విశ్వవిద్యాలయంలో మౌలిక సదుపాలయ కల్పనకు నాణ్యమైన విద్యా బోధనకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని అటవీ, పర్యావరణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సోమవ
హైదరాబాద్ : తెలంగాణలో కొత్త జిల్లాలకు నవోదయ విద్యాలయాలను ఎప్పుడు ఏర్పాటు చేస్తారంటూ టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రాన్ని ప్రశ్నించారు. జిల్లాకు ఒక నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని నవోదయ చట్టంలో ఉన్నా.. కాన�