చేర్యాల, ఆగస్టు 2 : సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కడవేర్గు గ్రామానికి చెందిన కొయ్యడ వెంకటయ్య(51) అనే వ్యక్తి తన వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన మంగళవారం చోటు చేసు
న్యూఢిల్లీ : దేశంలో మంకీపాక్స్ విస్తరిస్తున్నది. దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటికే రెండు పాజిటివ్ కేసులు రికార్డవగా.. తాజాగా మరో కేసు నమోదైంది. దీంతో దేశంలో కేసుల సంఖ్య ఎనిమిదికి చేరాయి. మంగళవారం భారత్లో ర
ఆర్కేపురం, ఆగస్టు 2 : గ్రీన్హిల్స్ కాలనీ అభివృద్ధికి ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా సహాయసహాకారాలు అందిస్తానని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆర్కేపురం డివిజన్ గ్రీన్హిల్స్ కాలనీ
పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆయనకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పింగళి వెంకయ్య చిత్రపటానికి పూలమాల వేశారు.
రామాయంపేట : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ప్రమాదాలు తగ్గుముఖం పడతాయని ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ కమలహాసన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా కరీంనగర్ ను
జయశంకర్ భూపాలపల్లి : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో స్వచ్ఛందంగా చేరుతున్నారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. భూపాలపల్లి మండలం నేరే�
Pak Vs ENG | 17 సంవత్సరాల సుదీర్ఘ విరామం అనంతరం ఇంగ్లాండ్ క్రికెట్ జట్లు తొలిసారిగా పాక్లో పర్యటించనున్నది. సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 20 మధ్య ఏడు టీ20 మ్యాచ్లు ఆడనున్నది. ఈ విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డు (PC
Heavy Rains | రాష్ట్రంలో ఈ నెల 6వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. మంగళవారం ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగా�
Gujarat Elections | ఈ ఏడాది చివరలో గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రంలో పాగా వేయాలని అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తున్నది. ఇందులో భాగంగా పది మం�
ములుగు : జిల్లాలోని పందికుంట స్టేజి వద్ద సోమవారం రాత్రి దుండగులచే హతమార్చబడిన ప్రముఖ న్యాయవాది, మైనింగ్ వ్యాపారి మూలగుండ్ల మల్లారెడ్డి మృతదేహానికి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో వైద్యులు పోస్టు�
నల్లగొండ : అంతర్ రాష్ట్ర గంజాయి ముఠా గుట్టు రట్టయిందని, నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారని జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి పేర్కొన్నారు. ఈ సందర్భం ఎస్పీ మీడియాకు వివరాలను వెల్లడించారు. గంజాయి తరల�
రంగారెడ్డి : తెలంగాణ విద్యార్థి ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా రాణించేలా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. విద్యార్థులు బాగా చదివి తమ భవిష్యత్కు బంగారు బాటలు వేసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డ�
శ్రీ ఆండాళ్ అమ్మవారి తిరువాడిపురం శాత్తుమొరను పురస్కరించుకుని తిరుమలలో పురుశైవారి తోట ఉత్సవం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా పురుశైవారితోటలో శ్రీ ఆండాళ్ తిరువాడిపురం శాత్తుమొర...