Congress president Elections | కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటన వెలువడడంతో అందరి దృష్టి జీ-23 నేతలపై పడింది. కాంగ్రెస్ పార్టీలో మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ ఉంటుందా? అనే ప్రశ్న అందరిలోనూ మెదులు
తిరుమల : ఆదివరాహక్షేత్రమైన తిరుమలలోని భూ వరాహస్వామివారి ఆలయంలో మంగళవారం వరాహ జయంతి జరుగనుంది. ఇందులో భాగంగా ఉదయం కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం చేయనున్నారు. ఆ తర్వాత పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్�
శ్రీశైలం : ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతున్నది. ప్రస్తుతం 3,05,990 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండడంతో అధికారులు వచ్చిన వరద�
న్యూఢిల్లీ : ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు, ప్రముఖ ఆర్థికవేత్త అభిజిత్ సేన్ (72) కన్నుమూశారు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో గుండెపోటు రాగా.. ఆయనను కుటుంబీకులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించారన�
బాగ్దాగ్ : ఇరాక్లో రాజకీయ సంక్షోభం తప్పడం లేదు. అదే సమయంలో షియా మతాధికారి ముక్తాదా అల్-సదర్ రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించగా.. దేశంలో హింస చెలరేగింది. ఆయన మద్దతుదారులు ప్రభుత్వ భవనాన్ని ముట్టడించారు. మ
మేషం : ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. వృత్తిలో ఇబ్బందుల అధిగమిస్తారు. మీరు చేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు కలుగకుండా జాగ్రత్త అవసరం. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది
ఇదిగో.. చిట్టా! ఏపీ విద్యుత్తు సంస్థలే.. తెలంగాణకు చెల్లించాలి తాము చెల్లించాల్సిన బకాయిలపై ఏపీ గప్చుప్ ఆ విషయాన్ని పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం మోదీ సర్కారు తీరుపై సర్వత్రా ఆగ్రహావేశాలు హైదరాబాద్, �
తెలంగాణను కారు చీకట్లలోకి నెట్టే కుట్ర వెలుగుల తెలంగాణ చూసి ఓర్వలేని తనం ఉచిత విద్యుత్తుకు అడ్డుపుల్ల వేసే యత్నం మీటర్లు పెట్టనంటే ఇలా కక్ష సాధిస్తారా? కేంద్రం హుకుంపై మంత్రి జగదీశ్రెడ్డి ఫైర్ హైదరా�
దేశాన్ని మలుపు తిప్పే సత్తా తెలంగాణకు ఉన్నదని ఉత్తరప్రదేశ్కు చెందిన జాతీయ రైతు సంఘం నేత సుబేసింగ్ డాగర్ పేర్కొన్నారు. కేంద్రంలోని మోదీ సర్కార్కు, తమ రాష్ట్రంలోని యోగీ సర్కార్కు రైతులంటే లెక్కలేదన
సీఎం కేసీఆర్ బుధవారం బీహార్ పర్యటనకు వెళ్లనున్నారు. హైదరాబాద్ నుంచి పాట్నాకు ప్రత్యేక విమానంలో ఉదయం వేళ బయలుదేరుతారు. గతంలో ప్రకటించిన మేరకు, గల్వాన్ లోయలో అమరులైన బీహార్కు చెందిన ఐదుగురు భారత సైన�
లక్ష్యాన్ని మించిన తెలంగాణకు హరితహారం 8వ విడతలో ఆరు జిల్లాలు ముందు వరుసలో అగ్రస్థానంలో వనపర్తి, చివరలో నల్లగొండ హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా 8వ విడత తెలంగాణకు హరితహారం కార్యక్ర�
చదువుల ఖర్చులు తడిసి మోపెడు మధ్య తరగతిపై ఫీజుల దరువు ఆదాయానికి మించిన వ్యయం ద్రవ్యోల్బణంతో మరింత దుర్భరం పది పదిహేనేండ్ల క్రితం పిల్లల పెంపకాన్ని ఎవరూ పెద్దభారంగా భావించేవారు కాదు. అంతకుముందు రోజుల్లో
ఆన్లైన్ బుకింగ్స్ మొదలుపెట్టిన బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ తొలిరోజు 500 మంది అభ్యర్థుల నమోదు పోస్టులో, నేరుగా వర్సిటీలో పొందేందుకు అవకాశం హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) : డాక్టర్ బీఆర్ అంబేద్
హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): అల్లోపతి విద్యార్థులతో పాటు ఆయుష్ విద్యార్థులకు కూడా స్టైఫండ్ ఇవ్వాలని సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే ఇచ్చింది. అల్లోపతి విద్యార్థులకు స్టైఫండ్�