WhatsApp | సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ జూలై 23,87,000 భారతీయ ఖాతాలను బ్యాన్ చేసింది. ఇందులో 14 లక్షలకుపైగా ఖాతాలను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే వాట్సాప్ నిషేధించినట్లు గురువారం తెలిపింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఇ
Shivpal Yadav | ప్రగతిశీల సమాజ్ వాదీ పార్టీ (లోహియా) వ్యవస్థాపకుడు శివ్పాల్.. యాదవ కమ్యూనిటీ కోసం కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. సామాజిక న్యాయం కోసం పోరాడుతామని పేర్కొన్నారు. యాదవ పునరుజ్జీవన
Road Safety World Series | రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ తిరిగి రానున్నది. గతేడాది నిర్వహించిన ఈ టోర్నీ భారీ విజయాన్ని అందుకున్నది. క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత బ్యాట్ పట్టుకున్న అభిమాన క్రికెటర్లను చూసేందుకు పెద్ద
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఆర్టీసీ బస్సుల్లో నగదు రహిత, పేపర్ రహిత సేవలను అందించాలని ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. యునిఫైడ్ టికెటింగ్ సొల్యూషన్ను ప్రవేశపె�
తెలంగాణకు కేంద్రం మరోసారి మొండి చెయ్యి చూపింది. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు కోసం తెలంగాణను పరిగణలోకి తీసుకోవాలని ఎంత కోరినా కేంద్రం స్పందించలేదు. ఆంధ్రప్రదేశ్లో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు గ్రీన్
Sri Lanka Crisis | గతంలో మునుపెన్నడూ లేని విధంగా సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకకు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) ఊరట కల్పించింది. శ్రీలంకకు 2.9 బిలియన్ డాలర్ల రుణం అందించేందుకు అంగీకరించింది. 1948లో స్వాతంత్య్రం వచ్�
ఆంధ్రప్రదేశ్లోని అమలాపురం జిల్లాకు చెందిన మహిళలు నకిలీ వీసా ఏజెంట్ల బారిన పడ్డారు. నకలీ వీసా మోసానికి గురైన పలువురు మహిళలు కేరళలో పట్టుబడి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఇలా మోసపోయి జైలుకు పోయిన ఐదుగురి�
KRMB | కృష్ణా నది యాజమాన్య బోర్డు రిజర్వాయర్ల పర్యవేక్షణ కమిటీ సమావేశం మరోసారి వాయిదాపడింది. శుక్రవారం (సెప్టెంబర్ 2న ) జరగాల్సిన సమావేశం.. ఈ నెల 5వ తేదీకి వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. భేటీ ఆగస్టు చివర�
Raju Srivastava | ప్రముఖ బాలీవుడ్ నటుడు శ్రీవాస్తవ జిమ్ చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఢిల్లీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అప్పటి నుంచి ఆయన ఇంకా స్పృహలోకి రాకపోవడంతో వైద్యులు వెంటిలేటర్ప�
National Nutrition Week | మనం ఆరోగ్యంగా జీవించాలంటే పోషకాహారం తప్పనిసరి. పోషకాలు సక్రమంగా అందకపోతే మన రోగ్యనిరోధక వ్యవస్థ యాక్టీవ్గా ఉండదు. ఫలితంగా వివిధ వ్యాధులను...
జిల్లాలో డెంగ్యూ, మలేరియా వ్యాధులు విజృంభిస్తున్నాయి. కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇద్దరు మృతి చెందారు. ప్రైవేట్ హాస్పిటళ్లను ప్రజలు ఆశ్రయించడంతో అవి కిటకిటలాడుతున్నాయి.