Khairatabad | రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన ఖైరతాబాద్ (Khairatabd) గణేశుడు ఈ ఏడాది ఆదిశేషుడి నీడలో పంచముఖ మహాలక్ష్మి గణపతిగా బుధవారం నుంచి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఖైరతాబాద్ గణేశ్
Corona cases | దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 5,439 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా, నేడు కొత్తగా మరో 7,231 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసులు 4,44,28,393కు చేరాయి
Electrocution | మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో విషాదం చోటుచేసుకున్నది. మండలంలోని బొప్పారం గ్రామానికి చెందిన తల్లీకూతుళ్లు విద్యుదాఘాతంతో (Electrocution) మృతిచెందారు.
Srisailam | శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి 1,97,372 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తున్నది. దీంతో అధికారులు ప్రాజెక్టు 2 గేట్లను 10 అడుగుల
NCRB | బీజేపీ పాలిత రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లలో దేశంలోనే అత్యధిక నేరాలు, కేసులు నమోదవుతున్నాయి. 2021కిగాను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రూపొందించిన నివేదిక ప్రకారం
Hayathnagar | హయత్నగర్లో (Hayathnagar) రోడ్డు ప్రమాదం జరిగింది. హయత్నగర్లోని వార్డ్ అండ్ డీడ్ స్కూల్ వద్ద ఆంధ్రప్రదేశ్లకు చెందిన ఆర్టీసీ బస్సు టైర్ పేలిపోయింది.
Sudarsan Pattnaik | దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. సందర్భమేదైనా ఇసుకతో బొమ్మలను తయారుచేసే ప్రముఖ స్యాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్.. మరోసారి తన ప్రత్యేకతను
వినాయకుడి దీవెనలతో సకల జన సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. వినాయక చవితి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలక�
అది రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్. కేంద్ర సహాయ మంత్రి దేవ్సిన్హ్ చౌహాన్.. తుర్క యాంజాల్లోని వెంకటేశ్వరస్వామి ఆలయానికి వచ్చారు. గుడి ఆవరణలో ఆయన ఆసనంపై కూర్చొన్నారు. ఆయనతోపాటు అక్కడికి వచ్చిన స్థాన�
కేవలం రైతులకే కాదు సమస్త విద్యుత్తు వినియోగదారులకు ఈ సవరణ చట్టం తీవ్రమైన నష్టం తెస్తుంది. ఇప్పటికే చాలా రాష్ర్టాల్లో వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టారు. కొత్త చట్టంతో ఇప్పటికే ఉన్న మీటర్లను మార్చి కొత్త