ఆసియా కప్లో భాగంగా హాంగ్కాంగ్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత జట్టు భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు రోహిత్ శర్మ (21) మంచి ఆరంభమే ఇచ్చాడు. అయితే కేఎల్ రాహుల్ (39 బంతుల్లో 36) చాలా నె�
హాంగ్ కాంగ్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత జట్టు రెండో వికెట్ కోల్పోయింది. మహమ్మద్ ఘజన్ఫర్ వేసిన 13వ ఓవర్ చివరి బంతికి కేఎల్ రాహుల్ (36) అవుటయ్యాడు. క్రీజులో కుదురుకోవడానికి నానా తిప్పలు పడిన రాహుల్.. కుదు�
హాంకాంగ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న రోహిత్ శర్మ (21) అవుటయ్యాడు. ఆయుష్ శుక్లా వేసిన ఐదో ఓవర్లో భారీ షాట్తో బౌండరీ బాదిన రోహిత్.. మరుసటి బంతికి కూడా భారీ షాట్
Cage Fish farming | చేపల పెంపకం తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందేందుకు అవకాశాలు ఉన్న వ్యాపారం. కేజ్ ఫిషింగ్ పద్దతి ఒకటి. ఈ పద్ధతిలో చేపలను పెంచడం ద్వారా ఎక్కువ లాభాలను...
పల్లె, పట్టణం, నగరం..అన్నీ ప్రాంతాల్లో వీధుల్లో గణేశ్ విగ్రహాలను ఏర్పాటు చేసి..నవరాత్రులు పూజలు జరిపేందుకు చిన్నాపెద్దా అంతా సిద్దమయ్యారు. ఇక ప్రతీ యేటా మార్కెట్లో గణేశుడు వివిధ రూపాల్�
తిరుపతి జిల్లాలోని తుమ్మలగుంటలో పైనాపిల్ వినాయకుడిని నెలకొల్పారు. ఈ వినాయకుడిని తయారుచేసేందుకు దాదాపు 7 వేల పైనాపిల్స్ వాడారంట. 25 మంది పనోళ్లు 16 రోజులపాటు పనిచేసి ఈ భారీ గణనాథుడ్ని...
ఆసియా కప్లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్లో హాంకాంగ్ జట్టు టాస్ గెలిచింది. దుబాయ్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన హాంకాంగ్ సారధి నిజాకత్ ఖాన్ తాము ముందుగా బౌలింగ్ చేస్తామ�
హనుమకొండలోని వేయి స్తంభాల దేవాలయంలో గణపతి పూజలు చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మా�
తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు భారతదేశానికి మార్గదర్శనంగా నిలిచాయని బిహర్ సీఎం నితీష్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్పై ప్రశంసల వర్షం కురిపించారు. ముందుగా సీఎం కేసీఆర్
ఆంధ్రప్రదేశ్లో పోలీసు అధికారులపై కేసుల నమోదు సంచలనంగా మారింది. ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) కానిస్టేబుల్ ఫిర్యాదుతో అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్పపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆయనతో పాటు ఏఎస్పీ , డీఎస్పీ పై కూడా..
అజయ్ జ్ఞానముత్తు (Ajay Gnanamuthu) దర్శకత్వంలో తెరకెక్కిన ‘కోబ్రా’ (Cobra) చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan)కీ రోల్ పోషించాడు. ఇర్ఫాన్ పఠాన్కు ఇది త�
దేశంలో విద్వేషం నింపే శక్తులను పారదోలాలని, విద్వేషం పెరిగితే దేశానికే నష్టమని సీఎం కేసీఆర్ అన్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్తో కలిసి ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. దేశానికి బీజే�
బీజేపీ ‘ఆపరేషన్ లోటస్’పై ఆప్ ఆందోళన వ్యక్తం చేసింది. బుధవారం ఢిల్లీలోని సీబీఐ కార్యాలయం వద్ద ఆప్ నేతలు బైఠాయించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించిన బీజేపీపై చర్యలు తీసుకోవాలంటూ వారు...
బిహార్ చేరుకున్న సీఎం కేసీఆర్.. గల్వాన్ ఘర్షణల్లో మరణించిన సైనికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్తో కలిసి వాళ్లకు చెక్కులు అందజేశారు. అనంతరం ఇద్దరు సీఎంలు జాయింట్ ప్
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా.. జట్టులో పునరాగమనం తర్వాత అద్భుతంగా రాణిస్తున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్లోనే కాకుండా భవిష్యత్తులో జట్టు పగ్గాలు పట్టే సత్తా కూడా తనకుందని నిరూపించాడు. గాయం�