గుజరాత్లో దళిత మహిళలకు ఆలయ ప్రవేశం నిరాకరించడం, గ్రామ బహిష్కరణ చేయడంపై యావ త్ తెలంగాణ సమాజం భగ్గుమన్నది. రాష్ట్రవ్యాప్తంగా దళిత సంఘాలు నిరసనలు తెలిపాయి. గుజరాత్, బీజేపీ ప్రభుత్వాలతోపాటు ప్రధాని మోదీ
పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ విజయంలో జడేజా పాత్రను తక్కువ చేయలేం. రోహిత్, కోహ్లీ ఇద్దరూ వెంట వెంటనే అవుటైన తర్వాత పాండ్యాతో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పిన జడ్డూ.. మ్యాచ్ను భారత్ వైపు తిప్పాడ�
టీమిండియా మాజీ దిగ్గజం కపిల్ దేవ్ యూ టర్న్ తీసుకున్నాడు. కోహ్లీని టీ20 జట్టు నుంచి ఎందుకు తొలగించరు? అంటూ కొంతకాలం క్రితం షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్.. పాకిస్తాన్తో మ్యాచ్ తర్వాత కోహ్లీ ఫామ్పై ఎలా�
పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన పోకిరి రిలీజ్ చేయగా మంచి కలెక్షన్లు కూడా రాబట్టింది. ఇక ఇపుడు త్రివిక్రమ్ పవన్ కల్యాణ్ నటించిన జల్సా కూడా రీరిలీజ్కు రెడీ అవుతుంది. కాగా ఇపుడు మరో క్రే
రైలు పట్టాలు దాటే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని చోట్ల పట్టాల మీదుగానే రోడ్లు వెళ్తుంటాయి. అక్కడ మరీ జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా మూడు రైలు పట్టాల మీదుగా వెళ్�
కోలీవుడ్ (Kollywood)స్టార్ హీరో విజయ్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ వార్త ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. విజయ్ చెన్నైలో ఖరీదైన అపార్టుమెంట్ను కొనుగోలు చేశాడట.
రిషభ్ పంత్.. టీమిండియా యువ సంచలనం. జట్టులో రెగ్యులర్గా అతని స్థానానికి ఎలాంటి ఢోకా ఉండదని అంతా అనుకున్నారు. కానీ ఆసియా కప్లో భారత్ ఆడిన తొలి మ్యాచ్లో.. అది దాయాదుల పోరులో పంత్ను పక్కన పెట్టింది టీమ్ మేన
కార్తికేయ 2 (Karthikeya 2) విడుదలైన రోజు నుంచి ఏదో ఒక న్యూస్తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. ఇక థియేటర్లలో విడుదలైన తర్వాత ప్రేక్షకులను, ప్రముఖులను ఆకట్టుకుంటూ..బాక్సాఫీస్ వద్ద తన మేనియా ఏం
శ్రీవారి బ్రహ్మోత్సవాల భద్రతా ఏర్పాట్లపై టీటీడీ విజిలెన్స్, పోలీసు అధికారులు సమీక్షించారు. తిరుమల పీఏసీ-4 కమాండ్ కంట్రోల్ రూం సమావేశ మందిరంలో ఈ సమీక్ష నిర్వహించారు. కొండపై భద్రతా ఏర్పాట్లపై...