కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు ఇవాళ ఆదివారం చిన్న శేష వాహన సేవ నిర్వహించారు. 1,116 మంది దంపతులు తలపై కలశాలు పెట్టుకుని పురవ�
టాప్ టీఆర్పీ రేటింగ్స్ లో కొనసాగే బిగ్ బాస్ షో..తాజాగా బిగ్ బాస్ సీజన్ 6 (Bigg Boss Telugu 6)తో విజువల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయింది. అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna)హోస్టుగా వ్యహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 ఇవాళ సాయం�
ఉస్మానియా యూనివర్సిటీ, సెప్టెంబర్ 4 : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్) పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ నగేశ్ ఒక ప్రకటనల
కొలంబో : ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకకు అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ఇటీవల 2.9 బిలియన్ డాలర్ల సహాయం అందించేందుకు అంగీకరించింది. ఈ మేరకు శ్రీలంక సర్కారు, ఐఎంఎప్ అధికారుల మధ్య ఒప్పందం కుదిరిన విషయం �
పాకిస్తాన్తో జరిగే మ్యాచ్లో టీమిండియా యువ ప్లేయర్ రిషభ్ పంత్ ఆడతాడని తాను అనుకోవడం లేదని మాజీ దిగ్గజం వసీం జాఫర్ అన్నాడు. గాయంతో జడేజా జట్టుకు దూరమవడంతో అతని స్థానంలో అక్షర్ కన్నా దీపక్ హుడాను ఆడిస్తే
పూజాహెగ్డే (Pooja Hegde). డేట్స్ కోసం తిరిగే టాలీవుడ్ దర్శకనిర్మాతలు చాలా మందే ఉంటారు. కెరీర్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ ఫుల్ స్పీడుమీదుంది సిల్వర్ స్క్రీన్ బుట్టబొమ్మ.
హిందుపురంలోని అన్నా క్యాంటీన్లో చికెన్ భోజనం వడ్డించారు. పెద్ద సంఖ్యలో పేదలు అన్నా క్యాంటీన్కు వచ్చి కేవలం 2 రూపాయలకే చికెన్ అన్నం తిన్నారు. ఆదివారం స్పెషల్గా 2 రూపాయలకే చికెన్ రైస్తో పాటు...
Indian Railway | భారతీయ రైల్వేలో కోచ్ల ఉత్పత్తి భారీగా పడిపోయింది. నిర్ణీత గడువులోగా ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడంలో మేజర్ ఫ్యాక్టరీలన్నీ విఫలమయ్యాయని రైల్వే పేర్కొంది. ఇందుకు ప్రధాన కారణం ఉక్రెయిన్ యుద్ధమ�
గోల్నాక, సెప్టెంబర్ 4 : గత 15 రోజుల క్రితం అంబర్పేట నారాయణ కాలేజీలో తన స్నేహితుడికి టీసీ ఇవ్వలేదంటూ మనస్తాపానికి గురైన ఓ విద్యార్థి సంఘం నాయకుడు సందీప్ పెట్రోలు పోసుకొని ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడిన �
తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 8 నుంచి పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ ఉత్సవాలకు బుధవారం...
మేడ్చల్ మల్కాజిగిరి : దేశానికే తిండి పెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగిందని, బీజేపీ పాలిత ప్రాంత రాష్ట్రల్లో అభివృద్ధి శూన్యమని కార్మిక శాఖ మత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆదివారం జవహర్నగర్ కా�
హైదరాబాద్ : దేశంలోనే అత్యుత్తమంగా నిలిచి.. మన తెలంగాణలో ఆ గ్రామం మరోసారి దేశ దృష్టిని ఆకర్షించింది. దేశానికి మరోసారి ఆదర్శంగా నిలిచింది. కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆ గ్రామాన్ని ట�
చేర్యాల, సెప్టెంబర్ 4 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో ఆదివారం భక్తులతో పోటెత్తింది. భక్తులు భారీగా తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నార
భూమ్మీద నూకలుంటే ఏం జరిగినా ప్రాణం పోదంటారు. ఒక మహిళను చూస్తే అది నిజమే అనిపిస్తుంది. సదరు మహిళ రోడ్డుపై నడుస్తుండగా ఒక కారు వేగంగా వచ్చి ఎదురుగా పార్క్ చేసి ఉన్న ఆటోను ఢీకొట్టింది. ఆ రెండు వాహనాలు ఆమె వైప�