కోల్కతా : పశ్చిమ బెంగాల్ మాల్డాలోని గజోల్ ప్రాంతంలో ఓ చేపల వ్యాపారి నివాసంపై సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.1.4కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, డ్రగ్స్ స్మగ్లి�
Cyrus mistry | టాటా సన్స్ మాజీ చీఫ్ సైరస్ మిస్త్రీ కన్నుమూశారు. పాల్ఘర్లోని చరోతి వద్ద జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో సైరస్ మిస్త్రీ ప్రాణాలు కోల్పోయారు. సూర్య నదిపై ఉన్న వంతెనపై...
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఒకటి. ఈ జట్టుకు భారత మాజీ సారధి, కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చాడు. అయితే ఈ ఏడాది ఐపీఎల్లో తను క�
హైదరాబాద్ : ప్రస్తుత స్మార్ట్ఫోన్ల యుగం నడుస్తున్నది. సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యేందుకు యువత పడరాని పాట్లు పడుతున్నారు. ఒక్క వీడియోతో ఓవర్నైట్లో ఫేసమ్ అవుతామనుకుంటూ కొత్త కొత్త ప్రయోగాలు చేస�
మహబూబ్నగర్ : దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పింఛన్లు అందజేస్తున్నరాని మఖ్తల్ ఎమ్మోల్యే చిట్టెం రాంమెహన్ రెడ్డి అన్నారు. మఖ్తల్ మండలం సత్యారం రైతు వేదికలో సత్యారం, ముష్టిపల్లి, కొ�
Food Combinations | మనం నిత్యం తీసుకునే ఆహారాలు కాంబినేషన్లతో నిండి ఉంటాయి. వివిధ కాంబినేషన్ల డైలీ డైట్ను ఆనందిస్తుంటాయి. అయితే, కొన్ని మనకు ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడతాయని...
వరంగల్ : ఉచితాలు వద్దని చెబుతున్న బీజేపీ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సంగెం మండల కేంద్రంలో నూతన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారె�
హైదరాబాద్ : నగరంలోని పలు ప్రాంతాలలో ప్రతిష్టించిన గణనాథులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా దిల్ సుఖ్నగర్లోని సాయిబాబా ఆలయానికి చేరుకున్న మ�
తెలంగాణ అప్పులు గణనీయంగా పెరుగుతున్నాయంటూ వ్యాఖ్యానించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖా మంత్రి ట్విటర్ వేదికగా చురకలంటించారు. ఆర్థికమంత్రి నిర్మలా సీ
బాక్సాఫీస్ వద్ద అభిమానులు, మూవీ లవర్స్ అంచనాలను అందుకోలేకపోయింది లైగర్ (Liger). పాన్ ఇండియా మార్కెట్లో మంచి బిజినెస్ చేస్తుందని ధీమాగా ఉన్న దర్శకనిర్మాతలకు తీవ్ర నిరాశనే మిగిల్చింది.
బాక్సా
శ్రీనగర్ : కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్ తన రాజకీయ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఇటీవల కాంగ్రెస్కు గుడ్బై చెప్పిన ఆయన.. కొత్త పార్టీని ప్రకటించారు. తన స్వస్థంలో జమ్మూలో ఆదివారం నిర్వ
నల్లగొండ : నాకు పదవులు అవసరం లేదు. పార్టీ కోసం నిరంతరం పనిచేస్తా అని భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. అదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట వ్యాప్తంగా మునుగోడు ఉ�