భద్రాద్రి కొత్తగూడెం : నిద్రిస్తున్న ముగ్గురు మహిళలను పాము కరువడంతో ఓ మహిళ మృతి చెందగా.. మరో ఇద్దరిని చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల�
Assembly | రాష్ట్ర అసెంబ్లీ, మండలి సమావేశాలు ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి..
జగిత్యాల : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపడి రైతు మృతి చెందాడు. ఈ విషాదక సంఘటన రాయికల్ మండలం ఇటిక్యాలలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గడ్డం �
Chiranjeevi | 1998వ సంవత్సరంలో రక్తం అందుబాటులో లేక చాలామంది చనిపోయారని, ఆ ఘటనలు తనను ఎంతగానో బాధించిందని చిరంజీవి చెప్పారు. తన కోసం ఏదైనా చేసే అభిమానులు ఉన్నారని
Pomegranate farming | దానిమ్మ.. అనేక పోషకాలు కలిగి ఉండే అద్భుతమైన పండు. దానిమ్మ తోలు, పూల నుంచి రంగులను తయారు చేస్తారు. దానిమ్మ సాగును చేపట్టిని అధిక దిగుబడిని సాధించేందుకు సరైన యాజమాన్య పద్ధతులు...
జగిత్యాల : జగిత్యాల పట్టణంలోని 14వ వార్డులో TUFIDC నిధు లతో నిర్మించిన కొత్తవాడ మున్నూరుకాపు సంఘం భవనాన్ని ఆదివారం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్:సంజయ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం కొత్త వాడ పాటశాలలో మరుగుదొడ్ల
హైదరాబాద్ : ఓ యువకుడిని బండరాయితో మోది దారుణంగా హతమార్చారు. ఈ విషాదకర సంఘటన మేడ్చల జిల్లా కూకట్పల్లిలో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. కూకట్పల్లి కైతలాపూర్ గ్రౌండ్లో గుర్తు తెలియని దుండగుల
Immunity in Children | వర్షాకాలంలో అయితే ఊరికే పిల్లలు జ్వరం, జలుబు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. అనారోగ్యానికి లోనవుతూ ఉంటారు. ఇమ్యునిటీ పెరగటం వల్ల..
Bentley car | అది అత్యంత ఖరీదైన బెంట్లీ మల్సన్నే సెడాన్ లగ్జరీ కారు. దాని విలువ మూడు లక్షల అమెరికన్ డాలర్లకు పైమాటే. అదే మన కరెన్సీలో సుమారు రూ.2.3 కోట్లు. లండన్లో ఆ కారును దుండగులు
Corona cases | దేశంలో కొత్తగా 6809 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,44,56,535కు చేరాయి. ఇందులో 4,38,73,430 మంది కోలుకోగా 5,27,991 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు