న్యూఢిల్లీ : ఢిల్లీ నుంచి ఉదయ్పూర్కు బయలుదేరిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానాన్ని అధికారులు తిరిగి ఢిల్లీకి మళ్లించారు. ఉదయ్పూర్ బయలుదేరిన ఇండిగో విమానం ఇంజిన్లో వైబ్రేషన్
న్యూఢిల్లీ : రాబోయే ఆరు నెలల్లో కొవిడ్-19 ఒమిక్రాన్ వేరియంట్కు నిర్ధిష్ట వ్యాక్సిన్ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా ప్రకటించ�
WhatsApp | సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ జూలై 23,87,000 భారతీయ ఖాతాలను బ్యాన్ చేసింది. ఇందులో 14 లక్షలకుపైగా ఖాతాలను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే వాట్సాప్ నిషేధించినట్లు గురువారం తెలిపింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఇ
Shivpal Yadav | ప్రగతిశీల సమాజ్ వాదీ పార్టీ (లోహియా) వ్యవస్థాపకుడు శివ్పాల్.. యాదవ కమ్యూనిటీ కోసం కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. సామాజిక న్యాయం కోసం పోరాడుతామని పేర్కొన్నారు. యాదవ పునరుజ్జీవన
Road Safety World Series | రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ తిరిగి రానున్నది. గతేడాది నిర్వహించిన ఈ టోర్నీ భారీ విజయాన్ని అందుకున్నది. క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత బ్యాట్ పట్టుకున్న అభిమాన క్రికెటర్లను చూసేందుకు పెద్ద
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఆర్టీసీ బస్సుల్లో నగదు రహిత, పేపర్ రహిత సేవలను అందించాలని ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. యునిఫైడ్ టికెటింగ్ సొల్యూషన్ను ప్రవేశపె�
తెలంగాణకు కేంద్రం మరోసారి మొండి చెయ్యి చూపింది. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు కోసం తెలంగాణను పరిగణలోకి తీసుకోవాలని ఎంత కోరినా కేంద్రం స్పందించలేదు. ఆంధ్రప్రదేశ్లో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు గ్రీన్
Sri Lanka Crisis | గతంలో మునుపెన్నడూ లేని విధంగా సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకకు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) ఊరట కల్పించింది. శ్రీలంకకు 2.9 బిలియన్ డాలర్ల రుణం అందించేందుకు అంగీకరించింది. 1948లో స్వాతంత్య్రం వచ్�
ఆంధ్రప్రదేశ్లోని అమలాపురం జిల్లాకు చెందిన మహిళలు నకిలీ వీసా ఏజెంట్ల బారిన పడ్డారు. నకలీ వీసా మోసానికి గురైన పలువురు మహిళలు కేరళలో పట్టుబడి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఇలా మోసపోయి జైలుకు పోయిన ఐదుగురి�