Corona cases | దేశంలో కొత్తగా 6809 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,44,56,535కు చేరాయి. ఇందులో 4,38,73,430 మంది కోలుకోగా 5,27,991 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు
Singareni | సింగరేణి (Singareni) జూనియర్ అసిస్టెంట రాత పరీక్ష నేడు జరుగనుంది. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. సింగరేణి కాలరీస్లో ఖాళీగా 177 జూనియర్
Nagarjuna sagar | నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా తగ్గుతున్నది. ఎగువ నుంచి సాగర్లోకి 63,221 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని
MDU | హర్యానాలోని రోహ్తక్లో ఉన్న మహర్షి దయానంద్ యూనివర్సిటీలో (MDU) కాల్పులు కలకలం సృష్టించాయి. శనివారం రాత్రి వర్సిటీ క్యాంపస్లో కాల్పులు చోటుచేసుకున్నాయి. దీంతో నలుగురు
రేపటి నుంచే 26వేల చెరువులకు సీడ్ పంపిణీ స్టేషన్ఘన్పూర్లో ప్రారంభించనున్న తలసాని రూ.68 కోట్లతో సర్కారు ఉచిత పంపిణీ 25 కోట్లతో 10 కోట్ల రొయ్య పిల్లల పంపిణీ హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర�
పర్యావరణహితానికి సంరక్షించాలి వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రాబందులు మనకు బంధువులేనని, పర్యావరణహితం కోసం వాటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉన్నదని వరల్డ్ వై
మహబూబ్నగర్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పీహెచ్సీలో ప్రధాని మోదీ బొమ్మ ఎందుకు పెట్టలేదంటూ కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే హంగామా చేశారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా పర్�
ప్రభుత్వ దవాఖానలో తొలిసారిగా మహిళకు శస్త్రచికిత్స ఖమ్మం సిటీ, సెప్టెంబర్ 3: ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో తొలిసారిగా శనివారం ఓ మహిళకు మోకీలు మార్పిడి చేశారు. ఖమ్మం నగరంలోని పంపింగ్వెల్ రోడ్డ�
ఏ కష్టం వచ్చిందో తెలియదు కానీ ఒక 26 ఏళ్ల కుర్రాడు ఉరేసుకొని చనిపోయాడు. అది చూసిన అతని తల్లి అటు నుంచి అటే వెళ్లి బావిలో దూకి కన్నుమూసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్లో వెలుగు చూసింది. ఇక్కడి కాండ్రే భూర్ �