న్యూఢిల్లీ : దేశ రాజధాని న్యూఢిల్లీలోని రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ భారీ నిరసన కార్యక్రమం చేపట్టింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రధాన�
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల పనితీరు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. 2022, సెప్టెంబర్ 6 నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి �
ఆస్ట్రేలియా : సీఎం కేసీఆర్ పాలన తెలంగానలోని నేటి,రేపటి తరానికి వరమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆస్ట్రేలియాకు విచ్చేసిన మంత్రి నిరంజన్ రెడ్డితో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా విభాగం ‘మీట్ అం�
విధులకు హాజరుకాకుండా ప్రైవేటు పనుల్లో నిమగ్నమైన ఓ వైద్యుడిపై ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి కఠిన చర్యలు తీసుకున్నారు. ఓ దవాఖానలో నకిలీ వేలు ముద్ర వేసి విధులకు హాజరవుతూ.. మరో చోట దర్జాగా..
జనగామ : సహజ కవి బమ్మెర పోతన జయంతి ఉత్సవాలు ఆయన జన్మస్థలం జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర గ్రామంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్య�
ములుగు : జిల్లాలో దారుణం చోటు చేటుచేసుకుంది. లారీ ఢీ కొని దంపతులు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళ్తే..వాజేడు మండలం సుందరయ్య కాలనీ గ్రామం వద్ద 163 జాతీయ రహదారిపై లారీ ఢీకొని ఆర్లగూడెం గ్రామానికి చెందిన రమే�
రానున్న మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వానలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు అమరావతిలో ఉన్న వాతావరణ శాఖ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. దక్షిణ, ఆగ్నేయ గాలుల ప్రభావంతో...
కేంద్ర, రాష్ట్ర పరిశ్రమల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల ప్రయోజనాలను కాపాడాలని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ (సీఐటీయూ) ఆయా ప్రభుత్వాలను కోరింది. ఈ మేరకు విశాఖపట్నం లోక్సభ సభ్యుడు ఎంవీ�
Mushfiqur Rahim | క్రికెట్లో అత్యంత ఆధరణ కలిగిన టీ 20 ఫార్మాట్ నుంచి వైదొలుగుతున్నట్లు బంగ్లాదేశ్ వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ ముస్ఫికర్ రహీమ్ ప్రకటించాడు. అయితే జంటిల్మెన్ గేమ్లోని మిగిలిన ఫార్మాట్లలో
ఆదిలాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై యువత పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్లో చేరుతున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని రాంనగర్క
విజయవాడలోని మాంసం దుకాణాలపై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా కుళ్లిపోయిన మాంసంను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. దాదాపు 500 కేజీల కుళ్లిన...
Kadem project | కడెం ప్రాజెక్టుకు మళ్లీ వరద ప్రారంభమైంది. ఎగువన వర్షాలతో ప్రాజెక్టులోకి 19,714 క్యూసెక్కుల వరద వచ్చి చేరుకున్నది. జలాశయం ఇప్పటికే పూర్తిస్థాయిలో నిడటంతో అధికారులు