భారత్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో పాకిస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ (14)ను రవి బిష్ణోయి తన తొలి ఓవర్లోనే పెవిలియన్ చేర్చాడు. బిష్ణోయి వేసిన బంతిని మిడ్వికెట్ మీదుగా ఆడేందుకు �
ఆసియా కప్ సూపర్-4లో భాగంగా పాకిస్తాన్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత మిడిలార్డర్ తడబడింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు రోహిత్ శర్మ (28), కేఎల్ రాహుల్ (28) శుభారంభం అందించారు. ఇద్దరూ భారీ షాట్లతో �
CM KCR | బమ్మెర పోతన జయంతి సందర్భంగా.. ఆయనను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్మరించుకున్నారు. భాగవతాన్ని తెలుగులోకి అనువాదం చేసిన సాహితీ తేజోమూర్తి పోతన అని కొనియాడారు. కవిగా, సాహితీవేత్తగా, తె�
Minister Harish Rao | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ‘కేంద్రం నిధులు వినియోగిస్తే మోదీ ఫొటో పెట్టాల్సిందే’ అని మాట్లాడడంలో ఔచిత్యం లేదన్నారు. యూ�
పాక్తో జరుగుతున్న మ్యాచ్లో భారత జట్టు మరో వికెట్ కోల్పోయింది. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి భారీ షాట్లు ఆడేందుకు ఇబ్బంది పడిన పంత్.. 14వ ఓవర్లో పెవిలియన్ చేరాడు. షాదాబ్ ఖాన్ వేసిన ఆ ఓవర్ ఐదో బంతికి రివర్స్
నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 (Bigg Boss Telugu 6) ఇవాళ సాయంత్రం గ్రాండ్గా లాంఛ్ అయింది. ప్రతీ ఏడాదిలాగే ఈ సారి కూడా పలువురు టీవీ, సినీ సెలబ్రిటీలు ఈ షోలో సందడి చేయబోతున్నారు. నాగార్జు�
ఆసియా కప్లో భాగంగా పాకిస్తాన్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత జట్టు మరో వికెట్ కోల్పోయింది. హాంగ్కాంగ్పై చెలరేగి ఆడిన సూర్యకుమార్ యాదవ్ (13) నిరాశ పరిచాడు. 10వ ఓవర్లో మహమ్మద్ నవాజ్ వేసిన బంతిని స్వీప్ చే
దుబాయ్ వేదికగా జరుగుతున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్లో టీమిండియాకు మరో షాక్ తగిలింది. పవర్ప్లే ముగిసిన వెంటనే స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ (28) కూడా పెవిలియన్ చేరాడు. షాదాబ్ ఖాన్ వేసిన బంతిని ముందుకొచ్చి ఆడే�
పాకిస్తాన్తో జరుగుతున్న సూపర్-4 మ్యాచ్లో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. దూకుడైన ఆటతో ఇన్నింగ్స్ ఆరంభించిన కెప్టెన్ రోహిత్ శర్మ (28) పెవిలియన్ చేరాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు కేఎల్ రాహుల�
భారత్తో రెండోసారి తాడోపేడో తేల్చుకునేందుకు పాకిస్తాన్ జట్టు సిద్ధమైంది. ఆసియా కప్లో తమ తొలి మ్యాచ్లో భారత్ చేతిలో ఓడిన దాయాది దేశం.. ఈ ఆదివారం మ్యాచ్లో గెలిచి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుద�
కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు ఇవాళ ఆదివారం చిన్న శేష వాహన సేవ నిర్వహించారు. 1,116 మంది దంపతులు తలపై కలశాలు పెట్టుకుని పురవ�
టాప్ టీఆర్పీ రేటింగ్స్ లో కొనసాగే బిగ్ బాస్ షో..తాజాగా బిగ్ బాస్ సీజన్ 6 (Bigg Boss Telugu 6)తో విజువల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయింది. అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna)హోస్టుగా వ్యహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 ఇవాళ సాయం�