పై ఫొటోలో కనిపిస్తున్నది మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీలోగల శ్రీరామ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణపతి. ఈ వినాయకుడి విగ్రహాన్ని శుక్రవారం రూ. 2,22,222 నోట్లతో అలంకరించారు. ఈ సందర్
నెలరోజులపైగా క్రికెట్ నుంచి విశ్రాంతి తీసుకున్న స్టార్ బ్యాటర్ కోహ్లీ.. ఆసియా కప్లో పునరాగమనం చేశాడు. పాకిస్తాన్తో తొలి మ్యాచ్లో 35 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. హాంగ్కాంగ్పై అర్ధశతకం (59 నాటౌట్) సాధి
విమానాలు ఎక్కే ప్రయాణికులను లోపలకు ఆహ్వానించడం, వారికి ఏమైనా అవసరం ఉంటే సహకారం అందించడం ఎయిర్హెస్టెస్ ఉద్యోగుల పని. ఇలాగే ఒక ఎయిర్హోస్టెస్.. తనకు ఎదురైన ప్యాసింజర్ను విమానంలోకి ఆహ్వానించింది. అతని చే
కరీంనగర్ : స్వాతంత్య్ర సమరయోధుడిగా, నవసమాజానికి ఆదర్శప్రాయుడిగా నిలిచిన బోయినపల్లి వేంకటరామారావు (బోవేరా) ఆశయసాధనకు కృషి చేయాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బోవేరా శతజయంతి ఉత్సవాల కార్య�
ఆసియా కప్ ఆడుతున్న టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. జట్టులో కీలక ఆటగాడు రవీంద్ర జడేజా ఈ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో రాణించిన జడ్డూ.. హాంగ్కాంగ్ మ్యాచ్లో కట్టుదిట్టంగా
ప్రస్తుతం క్రికెట్ ఆడే జట్లు అన్నింటి చూపూ టీ20 ప్రపంచకప్ పైనే ఉంది. దాని కోసమే అన్ని జట్లూ సమాయత్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ముందుగానే ఒక జట్టును రెడీ చేసుకొని, వారిని టీ20 ప్రపంచకప్ ఆడేందుకు రెడీ చేయాలని ఇ�
నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో భారత్లో కొత్తగా 45 వేల ఖాతాలను బ్యాన్ చేసినట్లు ట్విట్టర్ వెల్లడించింది. వీటన్నింటినీ కూడా జులై నెలలోనే నిషేధించినట్లు తెలిపింది. ఇలా నిషేధించిన ఖాతాల్లో 42,825 ఖాతాలు చిన్న�
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ భామ అనుష్క శర్మ జోడీ భారీ ఖర్చుతో ఒక ఫాంహౌస్ కొనుగోలు చేసింది. ముంబై దక్షిణాన ఉండే అలీబాగ్లో ఒక ఫాంహౌస్ను ఈ జంట కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ ఫాంహౌస్ మొత్తం 9 వేల చద�