Talasani Srinivas yadav | ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లోని పల్లెగుట్ట వద్ద ఎమ్మెల్యే రాజయ్యతో కలిసి ఘన్పూర్ రిజర�
Corona cases | దేశంలో కరోనా కేసులు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. కొత్తగా 5910 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో మొత్తం కేసులు 4,44,62,445కు చేరాయి. ఇందులో 4,38,80,464 మంది కోలుకున్నారు.
Nagarkurnool | తెలకపల్లిలో విషాదం చోటుచేసుకున్నది. తెలకపల్లిలో గత రాత్రి నుంచి జోరుగా వర్షం కురుస్తున్నది. మట్టి మిద్దె కూలి ఇంట్లో నిద్రిస్తున్న భోగరాజు చంద్రయ్య, వెంకటమ్మ దంపతులపై
Rishi Sunak | బ్రిటన్ తదుపరతి ప్రధాని ఎవరనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. ప్రధాని పదవికోసం నిర్వహించిన ఎన్నికల ఫలితాలు సోమవారం సాయంత్రం 5 గంటలకు వెలువడనున్నాయి.
Heavy rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం,
ఇప్పుడు తెలంగాణలో మేక-కుక్క కథే నడుస్తున్నది. ఒకరు వస్తారు. ఒక అబద్ధాన్ని చెప్పి వెళ్తారు. ఇంకొకరు వస్తారు.. అదే అబద్ధాన్ని మళ్లీ చెప్తారు. ఇవతలి వాళ్లు అది అబద్ధమని ఖండిస్తుంటారు. కానీ అవతలివాళ్లు తాము చె�
కేంద్ర మంత్రి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అబద్ధాలను ఎంతో అందంగా చెప్పారని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. తెలంగాణ పట్ల ఆమె నరనరాన వ్యతిరేకతను నిం
ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైందని, అన్ని సౌకర్యాలు నిలిపేశారని ఆ రాష్ట్ర రైతు ఉద్యమ నేత బాదరి పర్వీన్ తెలిపారు. �
డిజిటలైజేషన్ దెబ్బకు కుదేలై బతుకుదెరువు కోల్పోయిన చిత్రకారుల జీవితంలో తె లంగాణ ప్రభుత్వం రంగులద్దింది. ఫ్లెక్సీల రాక తో బతుకులు అంధవికారమై వృత్తికి దూరమవుతున్న కుంచె కళాకారులకు అండగా నిలిచిం ది
దళితబంధు పథకాన్ని ఆపేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని, ఇందుకు ఆ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని సాంఘింక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏఒక్క వర్గాన
రాష్ట్ర శాసనసభ సమావేశాల పనితీరు దేశానికే ఆదర్శంగా ఉన్నదని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల హుందాతనాన్ని, ఔన్నత్యాన్ని కాపాడుకొంటూ ప్రతి అంశంపై సమగ్రంగా చర్చించాలని ఆ
నిమ్స్లో చికిత్స పొందుతున్న ఇబ్రహీంప ట్నం కుటుంబ నియంత్రణ చికిత్స బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన గవర్నర్ తమిళిసై సౌం దర్రాజన్కు చేదు అనుభవం ఎదురైనట్టు తెలిసింది. బాధితులను పరామర్శిస్తూ..