Hitech city | మాదాపూర్లో కారు బీభత్సం సృష్టించింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వేగంగా దూసుకొచ్చిన ఓ కారు హైటెక్సిటీ సమీపంలో డివైడర్ను ఢీకొట్టి బోల్తాపడింది. దీంతో
CM KCR | సీఎం కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన నేడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరుగనుంది. ప్రగతిభవన్లో మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించే
rains | రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శని, ఆదివారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని
ప్రీమియం హేతుబద్ధీకరణ మరిన్ని కంపెనీలకు భాగస్వామ్యం 2023-24 పంటకాలం నుంచి అమల్లోకి మార్పులు? హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): పంటల బీమా పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో పలు మార్పులు చేయాలని కే�
రేషన్ షాపుల్లో మోదీ ఫొటో ఉందా లేదా అని తనిఖీలు చేస్తున్నారు. హతవిధీ.. దేశ ఆర్థిక మంత్రికి కనిపిస్తున్న అతిపెద్ద సమస్య ఇదే! పాపం ఉపశమించుగాక.. బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ మండల కేంద్రంలోని నాల్గోన�
మోత్కూరు, సెప్టెంబర్ 2 : గణేశ్ నవరాత్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం వినాయక మండపాల వద్ద ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా, ప్రధాన రోడ్డు వెంట, గడిబజార్, అంగడి బజార్
పేదలకు ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నది కేవలం ప్రధాన మంత్రి మోదీ మాత్రమే కాదు.. కేంద్రం కన్నా ఎక్కువగా సీఎం కేసీఆర్ ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నారు. కానీ ఏనాడూ తన ఫొటో రేషన్షాపుల్లో ఉండాలని ఆయన చెప్పలేదు.
టీ20 ప్రపంచకప్ ఆరంభం కాకముందే ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఈ మెగా టోర్నీ కోసం జట్టును ప్రకటించిన కొన్ని గంటల్లోనే స్టార్ ఆటగాడు జానీ బెయిర్స్టో గాయపడినట్లు ఈసీబీ (ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బో
దాయాది దేశం పాకిస్తాన్ అద్భుతంగా ఆడింది. హాంగ్కాంగ్తో జరిగిన మ్యాచ్లో ఇరగదీసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు.. మహమ్మద్ రిజ్వాన్ (78 నాటౌట్), ఫకర్ జమాన్ (53), ఖుష్దిల్ షా (35 నాటౌట్) చెలరేగడంతో 193/2 ప�
సినిమాలు చూసి, వాటిలో హీరోల డైలాగులు, మేనరిజాలు, డ్యాన్సులు కాపీ కొడుతుంటారు కుర్రాళ్లు. కానీ కొందరు మాత్రం వాటిలోని హింసను కాపీ కొట్టి సమాజానికి హాని చేస్తుంటారు. తాజాగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఇ�
టోక్యో ఒలింపిక్స్లో భారత్ గర్వపడేలా చేసిన క్రీడాకారుల్లో నీరజ్ చోప్రా ఒకడు. జావెలిన్ త్రోలో ఏకంగా స్వర్ణం గెలిచిన నీరజ్.. అథ్లెటిక్స్లో భారత్కు తొలి స్వర్ణం అందించాడు. అనంతరం తన జావెటిన్ను ప్రధాని
పాత ఇల్లు రినొవేట్ చేయాలని ఆ జంట తీసుకున్న నిర్ణయం వారి జీవితాన్ని మార్చేసింది. వంట గదిలో తవ్వుతుండగా వాళ్లకు ఒక పెట్టె దొరికింది. దానిలో నాలుగు వందల సంవత్సరాల క్రితం నాటి 264 బంగారు నాణేలు దొరికాయి. వాటి ధ�