హైదరాబాద్ : రాష్ట్ర ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ హత్య కుట్రను పోలీసులు ఛేదించారు. మంత్రితో పాటు ఆయన సోదరుడు శ్రీకాంత్కు సుపారీ గ్యాంగ్తో హత్యకు మహబూబ్నగర్కు చెందిన కొందరు కుట్ర పన్నారు. ఫర�
శ్రీశైలం: శ్రీశైల క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదవ రోజు శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు శాస్ర్తోక్తంగా నిర్వ
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం రోజురోజుకూ తీవ్రతరం అవుతోంది. ఈ క్రమంలోనే పలు పట్టణాలపై రష్యన్ దళాలు బాంబు దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో బాంబు పేలినప్పుడు వేగంగా దూసుకొచ్చిన ఒక ఇనుప ముక్క.. ఒక పదహారేళ్ల యువ
భారత జట్టు షెడ్యూల్లో మరో సిరీస్ను బీసీసీఐ చేర్చింది. వరుసగా సిరీసులు ఆడుతున్న టీమిండియా ఆటగాళ్లు.. శ్రీలంకతో టెస్టుల తర్వాత టీ20 క్రికెట్ పండుగ ఐపీఎల్ ఆడనున్నారు. ఆ తర్వాత సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడతార�
యుద్ధ బీభత్సంతో అట్టుడుకుతున్న ఉక్రెయిన్ నుంచి ఎప్పుడెప్పుడు బయటపడదామా? అని అక్కడి వాళ్లంతా ఎదురు చూస్తున్నారు. కానీ ఒక భారతీయ విద్యార్థిని మాత్రం అలా చేయలేదు. తన పెంపుడు కుక్క ‘జైరా’ను కూడా స్వదేశం తీస
ప్రస్తుతం సూపర్ ఫామ్లో టీమిండియా ప్లేయర్ అనగానే గుర్తొచ్చే పేరు శ్రేయాస్ అయ్యర్. ఇటీవల శ్రీలంకతో ముగిసిన టీ20 సిరీస్లో అయ్యర్ విజృంభించాడు. మూడు మ్యాచుల్లోనూ అర్ధశతకాలు చేయడమే కాకుండా.. నాటౌట్గా కూడా �
హైదరాబాద్ : ఇబ్రహీంపట్నం కాల్పుల కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల మృతి కేసులో పోలీసులు ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, నిందితుల కోసం గాలిస్తున్నారు. భూ తగాదాల
రష్యా దురాక్రమణను అడ్డుకునేందుకు ప్రజలందరి చేతులకు తుపాకులు ఇస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇలా చేయడం వల్ల మంచి కన్నా చెడే ఎక్కువ జరిగినట్లు తెలుస్�
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీ20 లీగ్ ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఇదే సమయంలో కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ (పీఎస్ఎల్) ముగిసింది. ఈ క్రమంలో ఐపీఎల్ గొప్ప
రష్యా దురాక్రమణ కారణంగా ఉక్రెయిన్లో కొన్నిరోజులుగా బాంబుల మోతలు దద్దరిల్లుతున్నాయి. ఇలాంటి సమయంలో తమ ప్రాణరక్షణ కోసం ప్రజలు ఆయుధాలపై పడుతున్నారు. సాధారణంగా ఉక్రెయిన్లో ఎవరికినా తుపాకులు కావాలంటే.. వ
కోహ్లీ కెరీర్లో అరుదైన మైలురాయిలా నిలిచే 100వ టెస్టుపై పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (పీసీఏ) యూ టర్న్ తీసుకుంది. శ్రీలంకతో జరిగిన చివరి రెండు టీ20లకు 50 శాతం ప్రేక్షకులను అనుమతించిన పీసీఏ.. మొహాలీ టెస్టుకు మాత్�
టీమిండియా కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ.. సారధిగా తన టర్మ్ను అద్భుతంగా ప్రారంభించాడు. స్వదేశంలో జరిగిన న్యూజిల్యాండ్, వెస్టిండీస్, శ్రీలంక సిరీసులను క్లీన్స్వీప్ చేసి ఘనంగా కెప్టెన్సీ బాధ్యతలను స్వీక�
శ్రీలంకతో టీ20లను క్లీన్స్వీప్ చేసిన టీమిండియా.. రెండు టెస్టుల సమరానికి సిద్ధమవుతోంది. మొహాలీ వేదికగా జరగనున్న తొలి టెస్టు భారత జట్టుకు ప్రత్యేకం. ఎందుకంటే ఇది మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి 100వ టెస్టు. అల�
వేములవాడ : పట్టణంలోని కేదారేశ్వర ఆలయం సమీపంలో నిలిపి ఉన్న కారులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే సంఘటనా స్థలానికి