రాష్ట్ర రాజధానిగా అమరావతిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టమైన తీర్పు చెప్పిందని పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడంలో మతలబు రాజకీయ ఎత్తుగ�
Pawan kalyan | నిర్ణయాలు విధానపరంగా ఉండాలితప్ప.. వ్యక్తిగతంగా ఉండకూడదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అంబేద్కర్ తన హీరో అని చెప్పారు. ఒక మార్పుకోసం తాను ప్రయత్నిస్తున్నాని
ఏపీ రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలంటూ రైతులు చేపట్టిన మహాపాదయాత్ర ఏడో రోజుకు చేరుకున్నది. ప్రస్తుతం మహా పాదయాత్ర బాపట్ల జిల్లాలో కొనసాగుతున్నది. బాపట్ల జిల్లాలో పాదయాత్రకు...
MP Ranjith Reddy | ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా ఆదివారం తన పుట్టినరోజు సందర్భంగా �
Minister Niranjan Reddy | గాలిమాటలు చెబుతూ ఊర్లు తిరుగుతున్న వారి మాటలు నమ్మవద్దని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లాలోని కిష్టగిరి గ్రామంలో నూతన ఆసరా పింఛన్ కార్డులు అందజేసి మాట్లాడారు.
China | చైనాలోని గ్వీఝౌ ప్రావిన్స్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్వీఝౌ ప్రావిన్స్లోని సందూ కౌంటీలో ఎక్స్ప్రెస్వేపై అదుపుతప్పిన బస్సు బోల్తా పడింది. దీంతో 27 మంది అక్కడికక్కడే దుర్మరణం
తిరుమల కొండపై భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లు అన్నీ నిండిపోయాయి. ఎంటీవీ అన్నప్రసాద భవనం వరకు భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనం కోసం...
తిరుమల, తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న అశ్విని దవాఖానాలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. భారత ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఇ-రక్త్ కోష్ పిలుపు మేరకు తిరుమలలో రక్తదానం శిబిరాన్ని..
టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులు మెడిసిన్, ఇంజినీరింగ్ తదితర పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించేలా అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని జేఈఓ శ్రీ
Premature delivery | లలు నిండకుండానే శిశువులకు జననం ఇవ్వడం. ప్రిమెచ్యూర్ డెలివరీ రిస్క్లు చాలా ఉంటాయి. అందుకని వాటి గురించి, వాటిని ఎలా నివారించవచ్చో అవగాహన పెంచుకుంటే.. పండంటి బిడ్డకు...
Chandigarh university | పంజాబ్లోని మొహాలీలో ఉన్న చండీగఢ్ యూనివర్సిటీ ఆందోళనలతో అట్టుడికిపోయింది. తమ ప్రైవేట్ వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో వర్సిటీలోని మహిళా విద్యార్థినులు
Corona cases | దేశంలో కొత్తగా 5,664 మందికి కరోనా నిర్ధరణ అయింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసులు 4,45,34,188కి చేరాయి. ఇందులో 4,39,57,929 మంది బాధితులు కోలుకున్నారు
Nagarjuna sagar | కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. శ్రీశైలం జలాశయానికి 2,36,513 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు ఏడు గేట్లను పది
NIA | తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్యకలాపాలపై ఎన్ఐఏ (NIA )సోదాలు నిర్వహిస్తున్నది. రాష్ట్రంలోని నిజామాబాద్, నిర్మల్, జగిత్యాలతోపాటు ఆంధ్రప్రదేశ్లోని కడప, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో
Droupadi murmu | రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లండన్ చేరుకున్నారు. భారత ప్రభుత్వం తరఫున ఆమె బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. క్వీన్ ఎలిజబెత్ ఈ నెల 8న మరణించిన విషయం తెలిసిందే