తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 20 న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ నెల 27 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో...
Nagarjuna sagar | కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. జూరాల ప్రాజెక్టుకు 2.58 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు 43 గేట్లు ఎత్తి 2.74 లక్షల క్యూసెక్కుల నీటిని
Amit shah | కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా నగరంలోని పరేడ్ గ్రౌండ్స్లో పోస్టర్లు వెలిశాయి. సెప్టెంబర్ 17 సందర్భంగా అమిత్ షా.. హైదరాబాద్ పర్యటించనున్నారు.
Gutta Sukender reddy | కొంతమంది బాధ్యత లేకుండా సెప్టెంబర్ 17ను విలీనం, విమోచనo అంటూ.. ప్రజల భావోద్వేగాలతో చెలగాటం ఆడటం దౌర్భాగ్యమని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.
Ministe KTR | నిరుపేదలకు ఉచితంగా ఇండ్లు, విద్య, వైద్యం ఇస్తామన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. బీజేపీ మూర్ఖత్వం చూస్తుంటే విచిత్రంగా
Corona cases | దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. బుధవారం 5 వేల కేసులు నమోదవగా, నేడు ఆ సంఖ్య 6422కు పెరిగింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,45,16,479కి చేరింది.
Old city | పాతబస్తీలో దారుణం చోటుచేసుకున్నది. ఓ 16 ఏండ్ల బాలికపై యువకులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ నెల 12న చంచల్గూడ జైలు సమీపంలో బాలికను కిడ్నాప్ చేసిన
Nowgam | జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. శ్రీనగర్ జిల్లాలోని నౌగామ్ (Nowgam) ప్రాంతంలో
Leopard | కామారెడ్డి జిల్లాలోని సదాశివనగర్ మండలంలో చిరుత (Leopard) మృతి చెందింది. మండలంలోని దుగ్గి అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వాహనం చిరుతపులిని ఢీకొట్టింది. దీంతో చిరుత అక్కడికక్కడే మృతిచెందింది