Bhadrachalam | ఉగ్ర గోదావరి శాంతించింది. భద్రాచలం వద్ద నదీ ప్రవాహం క్రమంగా తగ్గుతూ వస్తున్నది. ఎగువన భారీ వర్షాలతో వదర పోటెత్తిన విషయం తెలిసిందే. దీంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం
Zelenskyy | ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ (Volodymyr Zelenskyy) పెను ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. రాజధాని కీవ్లో ఆయన ప్రయాణిస్తున్న కారును మరో ప్యాసింజర్ వాహనం ఢీకొట్టింది.
కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని మంగళవారం రాష్ట్ర అసెంబ్లీ ముక్తకంఠంతో తీర్మానం చేసింది. కేంద్రాన్ని పాలిస్తున్న బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒకే ఒక్క ఎమ్మెల్యే రఘునందన్రావ�
గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం తెలంగాణలో సాధ్యమైంది. సీఎం కేసీఆర్ వాటిని నిజం చేసి చూపించారు. గ్రామాల ప్రగతే దేశాభివృద్ధికి నిదర్శమని అన్ని వసతులు కల్పించి బంగారు తెలంగాణకు బాటలు వేశారు. ఓ వైపు అభివృ
హైదరాబాద్లోని మెహిదీపట్నం సరోజినీదేవి కంటి దవాఖాన సేవలు మరింత విస్తరించనున్నాయి. కంటి సమస్యలతో బాధపడుతున్నవారికి మరింత మెరుగైన వైద్యాన్ని అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం దవాఖానను అభివృద్ధి చేస�
రీజనల్ రింగ్ రోడ్డు (ట్రిఫుల్ఆర్) ఉత్తర భాగంలో 57.8921 హెక్టార్ల (144 ఎకరాలు) అదనపు భూమి సేకరణకు కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వశాఖ మూడు అదనపు గెజిట్లను విడుదల చేసింది. పలు ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఇంటర్ చే�
తెలంగాణ బంగారు వలయంగా మారింది. రహదారుల అభివృద్ధితో ఎటు చూసినా రింగ్ రోడ్డులే దర్శనమిస్తున్నాయి. రాష్ట్రంలో అభివృద్ధి చెందిన రోడ్ నెట్వర్క్తో రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్)కు దాదాపు 100 కి.మీ. �
ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు మారాలంటే టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఖతర్ ఎన్నారైలు ఆకాంక్షిస్తున్నారు. కేసీఆరే జాతీయ రాజకీయాల గేమ్ చేంజర్ అని భావిస్తున్నార�
అంబేద్కర్ ఫొటోలు పెట్టుకుంటూ బీజేపీ డ్రామాలు చేస్తున్నదని, నిజంగా అంబేద్కర్పై ప్రేమ ఉంటే పార్లమెంట్కు ఆయన పేరు పెట్టి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి
హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ది రక్తచరిత్ర అని, రాజకీయాల కోసం నియోజకవర్గంలో అనేకమందిని హత్య చేయించారని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన జీవితమంతా హత్యా రాజకీ�
సంక్షేమ పథకాల అమల్లోనే కాదు.. నిబంధనలకు విరుద్ధంగా హద్దుమీరి రాష్ట్రప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకొనే వారిపట్ల ఎలా వ్యవహరించాలో కూడా మిగతా రాష్ర్టాలకు తెలంగాణ ఒక మార్గదర్శకంగా నిలిచింది. తమిళనాడు�
శాంతిభద్రతలను కాపాడే పోలీసులపై దాడులు చేయండి అంటూ వాట్సాప్ వేదికగా తమ కుట్రబుద్ధిని చాటుకున్నాడో బీజేపీ ప్రజాప్రతినిధి. తెలంగాణలో పోలీసులపై దాడులు చేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మన్సూరాబాద్ బ
దేశంలో లౌకికవాదం, జాతీయ సమగ్రత అత్యంత ప్రమాదంలో ఉన్నదని, ఈ పరిస్థితుల్లో ప్రజల మధ్య మతసామరస్యం, శాంతి పెంపొందించాలని సీపీఐ రాష్ర్ట కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు