Illegalky Occupying | రంగారెడ్డి జిల్లాలో రాజేంద్రనగర్ అత్తాపూర్లో అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించారు. జల మండలికి కేటాయించిన 6 ఎకరాల స్థలాన్ని కొదరు కబ్జా చేసి షెడ్లు వేసుకున్నారు.
Terror Attack | హైదరాబాద్ ఉగ్ర కుట్ర కేసులో నిందితుల కస్టడీ విచారణ ముగిసింది. జాహెద్, సమీయుద్దీన్, హసన్లను సిట్ అధికారులు విచారించారు. ఈ నెల 12 నుంచి ఈ విచారణ జరుగుతోంది.
River Linking | గోదావరి, కావేరీ నదుల అనుసంధానంపై భాగస్వామ్య రాష్ట్రాల అధికారులు నేడు భేటీ అవనున్నారు. జాతీయ జలాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బెంగళూరు వేదికగా ఈ సమావేశం జరుగనుంది.
మునుగోడులో టీఆర్ఎస్ దూకుడును అడ్డుకోవడానికి ఎన్నికల సంఘం కూడా బీజేపీ చేతిలో పావుగా మారింది. టీఆర్ఎస్ గుర్తు కారును పోలిన 8 గుర్తులను ఇతరులకు కేటాయించవద్దని విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. సోమవారం
అబద్ధాలను అద్భుతంగా చెప్పడంలో బీజేపీ నేతలను మించినవారు మరొకరు లేరని, వారి నైపుణ్యాలకు నోబె ల్, ఆస్కార్ వంటి అవార్డులు ఇవ్వొచ్చని పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ వ్యం గ్యంగా పేర్కొన్నారు. ప్రధాని మోదీ, కేం
విద్య, వైద్యానికి సర్కారు పెద్దపీట వేస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ప్రజలకు విద్య, వైద్యం లేకపోతే కష్టపడి కూడబెట్టిన సొమ్మంతా ప్రైవేట్ సంస్థలకు దారబోయాల్సి వస్తుంద�
కారును పోలిన గుర్తులను మునుగోడు ఉప ఎన్నికలో కేటాయించకుండా కేంద్ర ఎన్నికల సంఘానికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో టీఆర్ఎస్ లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఒక గుర్తును పోలిన గుర్తును బ్
ప్రముఖ ఫార్మా సంస్థ ‘రోచె’ తన గ్లోబల్ అనలిటిక్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (గేట్)ను విస్తరించింది. హైదరాబాద్లో రెండవ డాటా అనలిటిక్స్ సెంటర్ను ఏర్పాటు చేసింది. డాటా సైన్స్, అడ్వాన్స
మహిళా సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ ప్రశంసించారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీతా లక్ష్మ�
నీట్-2022 పీజీ అర్హత కటాఫ్ స్కోర్ తగ్గిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకున్నది. దీంతో అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ తెలిపింది
నీట్ యూజీ ఫలితాల్లో సీబీఎస్ఈ విద్యార్థులదే పైచేయిగా నిలుస్తున్నది. నాలుగేండ్లుగా ఇదే తీరు పునరావృతమవుతున్నది. 324 మార్కుల కన్నా అధికంగా సాధించిన వారిలో సీబీఎస్ఈ విద్యార్థులు ఎక్కువగా ఉంటున్నారు. దీం�
బంజారాహిల్స్లోని ఎల్వీ ప్రసాద్ వైద్య విజ్ఞాన సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ప్రశాంత్ గార్గ్ ప్రతిష్ఠాత్మక అకడెమియా ఆప్తల్మాలజికల్ ఇంటర్నేషనల్స్ (ఏవోఐ) సభ్యుడిగా