TTD News | తిరుమలలో ఈ నెల 24 న దీపావళి ఆస్థానం నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు విశేష సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశాలు ఉండటంతో అందుకు అనుగుణంగా టీటీడీ బోర్డు ఏర్పాట్లు చేసింది. ఆ రోజున పలు సేవలను రద్దు చ�
Rahul Gandhi | కాంగ్రెస్ముఖ్య నేత రాహుల్గాంధీ చేపట్టిన ‘భారత్జోడో యాత్ర’ కొనసాగుతోంది. యాత్రలో భాగంగా రాహుల్ ప్రజలతో మాట్లాడి.. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. కాగా, రాహుల్ సోమవారం కర్ణాటకలోని బళ్లా
Sriram sagar project|ఉత్తర తెలంగాణకు జీవనాడిగా ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్లు ఎస్సారెస్పీ అధికారులు తెలిపారు.
Omicron sub-variant | దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు రెండు వేలకు సమీపంలోనే వెలుగు చూస్తున్నాయి. అయితే, మహారాష్ట్రలో మాత్రం గత వారంతో పోలిస్తే కేసులు సంఖ్య పెరిగినట్లు అధి�
Srisailam|శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది.అధికారులు ప్రాజెక్ట్ 9 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.స్పిల్ వే ద్వారా 2.25 లక్షల క్యూసెక్కుల
Road Accident | గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్కును బస్సు ఢీ కొట్టిన ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన వడోదరాలోని కపురాయ్ బ్రిడ్జిపై మంగళవారం తెల్లవారుజామ
Fake Documents | నకిలీ ధ్రువపత్రాలతో స్థలాలు రిజిస్ట్రేషన్ చేస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాకు చెందిన ఐదుగురిని హయత్నగర్, ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Covid-19 | దేశంలో కరోనా వైరస్ కేసులు క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. సోమవారం రెండు వేలకుపైనే కరోనా కేసులు నమోదవ్వగా.. తాజాగా 1,542 కొత్త కేసులు వెలుగు చూసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీం
Enforcement Directorate | తెలుగు రాష్ట్రాల్లోని ముసద్దీలాల్ జెమ్స్ అండ్ జ్యువెలరీస్ షాపుల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈడీ అధికారులు రెండో రోజు కూడా తనిఖీలు కొనసాగిస్తున్నారు.
T20 World Cup | టీ20 ప్రపంచకప్లో బుమ్రా ఆడకపోవడం టీమిండియాకు తీరని లోటని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అన్నాడు. వెన్నునొప్పి కారణంగా ఈ మెగా టోర్నీకి బుమ్రా దూరమైన సంగతి తెలిసిందే.
Illegalky Occupying | రంగారెడ్డి జిల్లాలో రాజేంద్రనగర్ అత్తాపూర్లో అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించారు. జల మండలికి కేటాయించిన 6 ఎకరాల స్థలాన్ని కొదరు కబ్జా చేసి షెడ్లు వేసుకున్నారు.