India Warning | రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ మేఘాలు ఆవరించాయి. స్వాధీనం చేసుకున్న నాలుగు నగరాల్లో మార్షల్ లా అమలు చేస్తామని రష్యా హెచ్చరించడంతో.. ఉక్రెయిన్లో ఉన్న భారతీయులు త్వరగా దేశం వీడి వెళ్లిపోవాలని ఇండియన్�
Devarakonda to Yadagirigutta | దాదాపు 12 సంవత్సరాల తర్వాత నాంపల్లి మండల కేంద్రం నుంచి యాదగిరిగుట్టకు బస్సు సర్వీసు పునః ప్రారంభమైంది. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం, భువనగిరికి
China Terror support | ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో చైనా మరోసారి ఉగ్రవాదులకు అండగా నిలిచింది. ముంబై దాడుల సూత్రధారి కుమారుడు తల్హా సయీద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ అమెరికా, భారత్ తీర్మానాలను చైనా వ్య�
Minister Prashanth reddy|తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ టీఆర్ఎస్ అభ్యర్థికి భారీ మెజారిటీ వచ్చేలా మునుగోడు ప్రజలను
explosion in firecracker factory | ఓ పటాకుల గోదాములో పేలుడు జరగ్గా.. ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని మొరెనాలో చోటు చేసుకున్నది. పేలుడు తీవ్రతతో భవనం కుప్పకూలింది. శిథిలాల కింద మరి
Mayawathi | కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే నియామకమైన విషయం తెలిసిందే. ఆయన ఎన్నికపై బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందించారు. గడ్డుకాలంలో దళితులను
Pranayama benefits | శరీరంలో శక్తిని విస్తరింపజేసేదే ప్రాణాయామం. శ్వాస సక్రమ పద్ధతిలో తీసుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. ప్రాణాయామం నిత్యం క్రమం తప్పకుండా చేయడం అలవర్చుకుంటే ఫిట్నెస్ బ�
Madhya Pradesh | మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలో హృదయవిదారకమైన ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి నాలుగేళ్ల చిన్నారి మృతదేహాన్ని భుజాలపై మోసుకుంటూ బస్టాండ్కు వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడి�
Minister Harish rao | అబద్ధపు హామీలిస్తూ, ప్రజల గోడు పట్టని బీజేపీ నేతల్లారా ఏ మొహం పెట్టుకుని ఓట్లడగడానికి మునుగోడుకు వస్తున్నారని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పడం
Cancer treatment | శరీరంలోని కణాలను నాశనం చేసే సిగ్నలింగ్ పాత్వే వ్యవస్థను సరిచేయడం ద్వారా చర్మ, మెదడు క్యాన్సర్లకు చికిత్స అందించడం సులువవుతుందని ఒక పరిశోధనలో తేలింది. ఈ పరిశోధనా పత్రం నేచర్ స్ట్రక్చరల్ అండ్�
Munugode campaign| నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా రాజగోపాల్ రెడ్డిచేసినట్లు అబద్ధం ఆడుతున్నారని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు.
Diwali 2022 | దీపావళి పండుగ సెలవులో తెలంగాణ ప్రభుత్వం మార్పులు చేసింది. ముందుగా ప్రకటించిన లిస్ట్ ప్రకారం.. ఈనెల 25వ తేదీ (మంగళవారం) సెలవు కాగా, తాజాగా ఆ సెలవును 24వతేదీ (సోమవారం)కి మార్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్�
Tirumala|తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామి వారి దర్శనానికి 16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారని వీరికి 10 గంటల్లో దర్శనం సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
Minister KTR | బీజేపీ అంటేనే జుమ్లాలు, అబద్ధాలు అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. బీజేపీకి, జేపీ నడ్డాకు అబద్ధాలు మాట్లాడటం అలవాటేనని చెప్పారు. మర్రిగూడకు బీజేపీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని