SCOT vs WI | టీ20 ప్రపంచకప్లో భాగంగా జరుగుతున్న మ్యాచ్లో పసికూన స్కాట్లాండ్ గట్టిగా పోరాడింది. మాజీ ఛాంపియన్లు వెస్టిండీస్తో జరుగుతున్న గ్రూప్ దశ మ్యాచ్లో ఆ జట్టు ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు.
IND vs AUS | భారత్తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు ధాటిగా ఆడుతోంది. ఓపెనర్గా వచ్చిన మిచెల్ మార్ష్ (18 బంతుల్లో 35) అదరగొట్టాడు. అతనితోపాటు కెప్టెన్ ఆరోన్ ఫించ్ (41 నాటౌట్) కూడా అద్భుతంగా రాణించాడు.
Manish Sisodia | ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సీబీఐ ముందు హాజరుకానున్నారు. లిక్కర్ కేసులో సిసోడియాకు సీబీఐ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం 11 గంటలకు సీబీఐ ప్రధాన కార్యాలయంలో తమ ఎదుట హాజరుక�
Ponnala Lakshmaiah | కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక పోలింగ్ కొనసాగుతున్నది. రాష్ట్రంలోని 238 ప్రతినిధులు తమ ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. అయితే పోలింగ్ జగురుతున్నవేళ గాంధీభవన్ వద్ద మాజీ మంత్రి పొన్నాల లక్ష్
Corona Virus | దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. తాజాగా, 2,060 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,30,888కి చేరింది. దేశంలో ప్రస్తుతం 26,834 కేసులు యాక్టివ్గా �
IND vs AUS | ఆస్ట్రేలియాతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్లో భారత జట్టు మరో వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్కు ఫినిషింగ్ టచ్ ఇస్తాడని అనుకున్న దినేష్ కార్తీక్ (20) కూడా అవుటయ్యాడు.
Nayanthara | ప్రముఖ నటి నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ దంపతులపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. ఈ జంట పెళ్లైన నాలుగు నెలలకే తల్లిదండ్రులవ్వడమే ఇందుకు ప్రధాన కారణం. సరోగసి ద�
IND vs AUS | భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వార్మప్ మ్యాచ్లో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడే ప్రయత్నంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (19) పెవిలియన్ చేరాడు.
IND vs AUS | ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వార్మప్ మ్యాచ్లో భారత జట్టు మొదటి వికెట్ కోల్పోయింది. మ్యాచ్ ఆరంభం నుంచే ధాటిగా ఆడిన కేఎల్ రాహుల్ (57) పెవిలియన్ చేరాడు.
IND vs AUS | ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వార్మప్ మ్యాచ్లో భారత స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ దుమ్మురేపుతున్నాడు. మ్యాచ్ ఆరంభం నుంచి ఎడాపెడా బౌండరీలతో బౌలర్లపై విరుచుకుపడిన రాహుల్..
Eknath Shinde | మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే (Eknath Shinde) నేతృత్వంలోని శివసేనకు కేటాయించిన గుర్తుపై సిక్కు మతస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో శివసేనలోని రెండు వర్గాలకు
IND vs AUS | పొట్టి ప్రపంచకప్ ఆరంభానికి ముందు భారత జట్టు రెండు వార్మప్ మ్యాచులు ఆడుతున్న సంగతి తెలిసిందే. వాటిలో తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా మొదలైంది.
Drone | పంజాబ్లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో మరోసారి డ్రోన్ కలకలం సృష్టించింది. అమృత్సర్లోని రానియా సరిహద్దు ఔట్పోస్ట్ వద్ద ఓ డ్రోన్ను బీఎస్ఎఫ్ జవాన్లు కూల్చివేశారు.