TG 10th Results | తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలను ప్రభుత్వం బుధవారం ప్రకటించనున్నది. మధ్యాహ్నం 2.15 గంటలకు రవీంద్రభారతిలో సీఎం రేవంత్రెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. అయితే, ఫలితాలు విడుదల స్వల్పంగా ఆలస్యం కా�
Team India | శ్రీలంక వేదికగా జరుగుతున్న ముక్కోణపు సిరీస్ తొలి మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణం టీమిండియా వుమెన్స్ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) జరిమానా విధించింది. ఆదివారం కొలంబోలో జరిగిన ఈ మ్యాచ్
KTR | ఏపీలోని సింహాచలం అప్పన్నస్వామి ఆలయం వద్ద తెల్లవారు జామున జరిగిన ప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప
TGPSC | గ్రూప్-1 టీజీపీఎస్సీ దాఖలు చేసిన అప్పీలు పిటిషన్పై తెలంగాణ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని టీజీపీఎస్సీ కోరింది. అయితే, సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్త�
Jethwani Case | ముంబయికి చెందిన నటి జత్వాని కేసులో ఏపీ సీఐడీ కీలక చర్యలు తీసుకున్నది. ఈ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారులైన కాంతి రాణా టాటా, విశాల్ గున్నీలకు నోటీసులు జారీ చేసింది. మే 5న విచారణకు హాజరుకావాలని నోటీస�
Simhachalam | సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని ప్రత్యేక దర్శనం టికెట్ కౌంటర్ వద్ద గోడ కూలి మృతి చెందిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ.25 లక్షల పరిహారం ప్రకటించింది. గాయపడిన వారికి రూ.3 లక్షల చొప్పున అం
Pahalgam Attack | పాకిస్తాన్పై భారతదేశం యుద్ధం చేయబోతుందని పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే 24-36 గంటల్లో పాకిస్తాన్పై భారతదేశం దాడి చేస్తుందని.. సైనిక చర్యకు ప్రణాళిక రూపొందించినట్లుగా విశ్వసనీయ సమాచార
LoC | జమ్మూకశ్మీర్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎల్వోసీ వెంబడి పాక్ సైన్యం కాల్పులకు తెగబడుతున్నది. దీంతో అప్రమత్తమైన భారత సైన్యం పాక్కు ధీటుగా బదులిస్తున్నారు. ఈ నెల మంగళ-బుధ వా�
Chardham Yatra | చార్ధామ్ యాత్ర బుధవారం ప్రారంభం కానున్నారు. అక్షయ తృతీయ రోజు సందర్భంగా గంగోత్రి, యమునోత్రి ఆలయా ద్వారాలు తెరుచుకోనున్నాయి. దాంతో అధికారికంగా చార్ధామ్ యాత్ర ప్రారంభమవుతుంది.
Fire Accident | పశ్చిమ బెంగాల్ కోల్కతాలోని ఓ హోటల్లో మంగళవారం అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 14 మంది దుర్మరణం పాలయ్యారు. చాలా మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానిక
CM Chandrababu Naidu | విశాఖ జిల్లా సింహాచలం అప్పన్నస్వామి ఆలయం వద్ద అపశ్రుతి చోటు చేసుకున్నది. దర్శనానికి బారులు తీరిన భక్తులపై గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎనిమిది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడగా వారిన�
అర్హులమైనా తమకు ఇందిరమ్మ ఇండ్లు ఎందుకు మంజూరు చేయలేదని మంగళవారం పలువురు ఆందోళనబాట పట్టారు. ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు అనర్హులకు మంజూరయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహిళలు ర�
PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో రక్షణ అధికారులతో సమావేశం జరిగింది. రక్షణ మంత్రి రాజ్నాథ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాల అధిపతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స�