Donald Trump | అక్రమ వలసదారుల అరెస్టులకు వ్యతిరేకంగా అమెరికా (USA) లోని లాస్ ఏంజిల్స్ (Los angeles) లో పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దాంతో ఆ అరెస్టులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వెనక్కి తగ్గినట్�
Israel Vs Iran | ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ శనివారం ఇరాన్కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. మిస్సైల్స్ను ప్రయోగించకపోవడం ఆకపకపోతే.. టెహ్రాన్ మంటల్లో కాలిపోతుందంటూ హెచ్చరించారు.
Aadhar Update | దేశంలోని కోట్లాది మంది ఆధార్ కార్డ్ యూజర్లకు ఉడాయ్ మరోసారి భారీ ఉపశమనం కలిగించింది. ఆధార్ కార్డులోని వివరాలను అప్డేట్ చేసుకునేందుకు గడువును మరోసారి పొడిగించింది. గతంలో జారీ చేసిన ఉత్తర్వుల మే�
Modi tour | ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) సైప్రస్ (Cyprus) లో పర్యటించనున్నారు. ఆ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలైడ్స్ (Nikos Christodoulides) ఆహ్వానం మేరకు ప్రధాని సైప్రస్కు వెళ్తున్నారు.
Heat wave | ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. జూన్ రెండో వారం ముగుస్తున్నా ఎండలు దంచికొడుతున్నాయి. దాంతో యూపీ ప్రాథమిక విద్యా మండలి ( Uttar Pradesh Basic Education Council) కీలక నిర్ణయం తీసుకున్నది.
Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
TG Govt | తెలంగాణ ప్రభుత్వం జిల్లా ఇన్చార్జి మంత్రులను మారుస్తూ నిర్ణయం తీసుకున్నది. కేబినెట్లోకి కొత్తగా తీసుకున్న మంత్రులకు సైతం బాధ్యతలు అప్పగించింది.
Tata Group | అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలకు టాటా గ్రూప్స్ పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్�
Plane Crash | అహ్మదాబాద్ గురువారం మధ్యాహ్నం ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. ఇందులో ఇద్దరు పైలట్లు, పది మంది క్రూ సిబ్బంది సహా 242 మంది ప్రయాణికులున్నారు. ఇప్పటి వరకు 186 మంది వరకు మృతదేహాలను వెలికి తీశారు. అయితే, ప్
Plane Crash | అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం ప్రమాద ఘటన తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
Plane Crash | గుజరాత్ అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. ఈ ఘటనలో 242 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. ప్రస్తుతం అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ వ�
Why Planes Crash | గుజరాత్ అహ్మదాబాద్లో టేకాఫ్ సమయంలో ఎయిర్ ఇండియా విమానం AI-171 కూలిపోయింది. ఈ ప్రమాదంలో సిబ్బందితో పాటు ప్రయాణికులు మొత్తం 242 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ ఘటనతో విమానాల్లో ప్రయాణికులు భద్రత, సాం�
Plane Crash | గుజరాత్లోని అహ్మదాబాద్లో గురువారం ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన విమానం మధ్యాహ్నం 1.38 గంటలకు టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కూలిపోయింది.