Revenge | స్నేహితుల మధ్య గొడవలు సహజమే. మరీ ముఖ్యంగా చిన్నతనంలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో విషయంలో దెబ్బలాడుకునే ఉంటారు. ఆ తర్వాత, మళ్లీ అన్నీ మరచిపోయే ఎప్పటిలాగే కలిసి ఉంటారు. పెరిగి పెద్దయ్యాక స్నేహితులు ఎక్కడైనా త�
Tirumala | కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి సన్నిధిలో జ్యేష్ఠాభిషేకం వేడుకలు వేడుకలు కొనసాగుతున్నాయి. రెండో రోజు మంగళవారం శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామివారు ముత్యపు కవచం ధరించి నాలుగు మాడ వీధుల్ల�
NSAB | జాతీయ భద్రతా సలహా బోర్డు (NSAB) సభ్యుడిగా డీఆర్డీవో మాజీ చైర్మన్ సతీశ్రెడ్డి నియామకమయ్యారు. రెండు సంవత్సరాల పాటు ఆయన బోర్డు సభ్యుడిగా కొనసాగనున్నారు.
Gold-Silver Price | బంగారం ధరలు కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. ఆభరణాల వ్యాపారులు, స్టాకిస్టుల అమ్మకాలతో ధరలు దిగివచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.100 తగ్గి.. తులానికి రూ.97,670కి పతనమైంది.
Sugar Exports | భారత్ చక్కెర ఎగుమతులు పెరుగుతున్నాయి. ప్రస్తుత మార్కెటింగ్ సంవత్సరం 2024-25 జూన్ 6 వరకు భారత్ 5.16 లక్షల టన్నుల షుగర్ను ఎగుమతి చేసింది.
Jaishankar | దాయాది దేశం పాకిస్తాన్ను విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ మరోసారి హెచ్చరించారు. మరోసారి ఉగ్రదాడి జరిగితే భారత్ తిరిగి సమాధానం ఇచ్చేందుకు వెనుకాడదన్నారు.
Digital Payment | భారతదేశంలో జరుగుతున్న డిజిటల్ చెల్లింపు విప్లవం ప్రపంచ దృష్టిని ఆకర్షించిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలతోనూ అనుసంధానించినట్లు తెల
Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ప్లాట్గా ముగిశాయి. ఇటీవల వరుస సెషన్లలో లాభాల్లో ముగిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్లు అస్థిరతకు గురయ్యాయి. క్రితం స�
Heavy Rains | తెలంగాణలో రాగల మూడురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మంగళవారం మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలలో అక్కడక్కడ �
MUDA Scam | మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) స్థలాల కేటాయింపులో జరిగిన భారీ కుంభకోణానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) రూ.100 కోట్ల మార్కెట్ విలువైన 92 ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. ఇప్ప
AICC | తెలంగాణ ప్రదేశ్ నూతన కార్యవర్గాన్ని ఏఐసీసీ సోమవారం ప్రకటించింది. 27 మంది ఉపాధ్యక్షులకు టీపీసీసీ కార్యవర్గంలో చోటు లభించింది. 69 మంది ప్రధాన కార్యదర్శులకు టీపీసీసీ చోటు కల్పించినట్లు ఆ పార్టీ ప్రధాన కా
Bala Bharosa | బాల భరోసా పేరుతో కొత్త పథకాన్ని తీసుకువస్తున్నామని పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క వెల్లడించారు. కలెక్టర్లతో సోమవారం మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
KTR | కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల విమర్శలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. రెండు పార్టీలు ఒక్కటే ఏజెండాతో కలిసి మా పార్టీ అధినేత కేసీఆర్ను బద్నాం చేయాలన�
Axiom-4 Mission | స్పేస్ఎక్స్కు చెందిన డ్రాగన్ వ్యోమనౌక ప్రయోగం వాయిదాపడింది. ఈ విషయాన్ని ఇస్రో చైర్మన్ నారాయణన్ వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం.. స్థానిక కాలంమానం ప్రకారం.. ఈ నెల 10న ఉదయం 8.22 గంటలకు నాసాకు చెందిన