Delhi Mayor | ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) కు నూతన మేయర్ (New Mayor) గా బీజేపీ (BJP) సీనియర్ నాయకుడు (Senior leader), మాజీ మేయర్ రాజా ఇక్బాల్ సింగ్ (Raja Iqbal Singh) ఎంపియ్యారు. అదేవిధంగా డిప్యూటీ మేయర్ పోస్టును కూడా బీజేపీ కైవసం చేసు�
Pahalgam attack | మూడు రోజుల క్రితం పహల్గాం (Pahalgam) లో జరిగిన ఉగ్రదాడి (Terror attack) తో భారత్ ఉలిక్కిపడింది. ఈ దాడిలో 26 మంది అమాయాక పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై ప్రతీకారంతో రగిలిపోతోంది. ఈ క్రూరమైన దాడికి ప్రతీకారం తీర్చుకునేం
Hafiz Saeed | మూడు రోజుల క్రితం జమ్ముకశ్మీర్లోని పహల్గాం సమీపంలోగల బైసరన్ లోయలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన దాడి యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఏకంగా 26 మందిని పొట్టనపెట్టుకున్న ఆ �
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభా ప్రాంగణానికి సులువుగా చేరుకునేలా జోన్లవారీగా రూట్ మ్యాప్లను సిద్ధం చేశారు. లక్షలాదిగా తరలి వచ్చే బీఆర్ఎస్ బంధుగణం కోసం 5 జోన్లను ఏర్పాటు �
Attari Border | పహల్గామ్లో ఉగ్రవాద దాడి తర్వాత, భారత ప్రభుత్వం పాకిస్తాన్ జాతీయులు 48గంటల్లో తిరిగి తమ స్వదేశానికి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఈ క్రమంలో గురువారం ఉదయం 8 గంటల నుంచే పాకిస్తాన్ పౌరులు అట్టారి సరిహద్�
Indian Navy | భారత నౌకాదళం గురువారం స్వదేశీ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ సూరత్ను విజయవంతంగా పరీక్షించింది. సముద్ర ఉపరితలంపై నుంచి దూసుకెళ్లే తక్కువ ఎత్తులో వెళ్లే వేగవంతమైన క్షిపణి అని.. ఐఎన్ఎస్ స�
BCCI | పహల్గాంలో ఉగ్రదాడి ఘనత తర్వాత బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నది. పాకిస్తాన్తో ఇకపై ఎలాంటి ద్వైపాక్షిక ఆడబోదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు.
Pahalgam Terrorist Attack | పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో జర్మనీ, జపాన్, పోలాండ్, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, ఖతర్తో సహా అనేక దేశాల రాయబారులతో విదేశాంగ మంత్రిత్వ శాఖ సౌత్ బ్లాక్లోని కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహ�
All party meet | అఖిలపక్ష సమావేశంపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని ఆయన తప్పుపట్టారు. ఉగ్రవాదంపై తీసుకోబోయే నిర్ణయం దేశ ప్రజలందరికీ సంబంధించినదని, అలాంటి సమావేశానికి కొన్ని పార్టీలను మాత్రమే ఆహ్వానించడం అప్రజాస�
Pakistan | పహల్గాం దాడి ఘటన తర్వాత పాకిస్తాన్పై భారత్ చర్యలకు ఉపక్రమించింది. ఆ దేశ పౌరులు వెంటనే భారత్ను విడిచి వెళ్లాలని ఆదేశించింది. సార్క్ వీసాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, భారత్ నిర్ణయ
Bomb threat | కేరళ రాష్ట్రం (Kerala state) లోని కొట్టాయం జిల్లా కలెక్టరేట్ (Kottayam collectorate) కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు కొట్టాయం కలెక్టరేట్కు ఫోన్ చేసి బాంబులతో పేల్చేస్తామని బెదిరించారు.
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. మెటల్, ఫార్మా మినహా అన్నిరంగాల్లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. సెన్సెక్స్ 315.06 పాయింట్లు పతనమై.. 79,801.43 వద్ద ముగిసింది. నిఫ్టీ 82.25 పాయింట్లు తగ్�
Pahalgam Attack | పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై భారత్ కఠిన చర్యలకు ఉప్రకమించింది. అయితే, దాడి ఘటన తర్వాత భారత్ ఎలాంటి చర్యలు తీసుకుబోతోందని పాకిస్తాన్ భయాందోళనకు గురవుతున్నది.
Pahalgam | రెండు రోజుల క్రితం ఉగ్రవాదులు దాడిచేసిన పహల్గాం ప్రాంతంలో ఇప్పటికీ విషాదం అలుముకుంది. దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడటంతో అక్కడి వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. నాటి క్రూరమైన ఘటనను తలుచుక�
Terror attack | ఉగ్రదాడి (Terror attack) యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. గత మంగళవారం జరిగిన ఈ దాడిలో ఏకంగా 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో వారికి అంత్యక్రియలు జరుగు