Pahalgam Attack | పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మోదీ ప్రభుత్వం తీసుకోబోయే ఎలాంటి చర్యలకైనా సిద్ధమని ఇప్పటికే పలు పార్టీలు ప్రకటించాయి. ఆర్ఆర్ఎస్ సైతం పర
Rajinikanth | సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినిమాల్లో స్టయిలిస్ లుక్లో కనిపించే ఆయన.. మిగతా సమయాల్లో ఎక్కడికి వెళ్లినా వాటికి దూరంగా
ఉంటూ.. రియల్ గెటప్లోనే కనిపిస్తా
DGCA | భారత్కు చెందిన విమానాలకు గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ విషయంలో భారత్ కఠిన నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో దాయాది దేశం సైతం విమానాలకు గగనతలాన్ని మూసి�
Massive Explosion | ఇరాన్లోని బందర్ అబ్బాస్ నగరంలో శనివారం జరిగిన భారీ పేలుడు సంభవించింది. పేలుడు తర్వాత పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని ప్రభుత్వ వార్తా సంస్థ తెలిపింది. ఈ పేలుడులో ఇప్పటివరకు 406 మంది గాయపడినట్లు సమాచ�
IPL 2025 | ఇండియన్ ప్రీమియర్ లీగ్లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్ ఆశలు గల్లంతయ్యాయి. ఐదుసార్లు చాంపియన్స్గా నిలిచిన సీఎస్కే ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించడంతో అభిమానులు నిరాశకు గురవుతున్నారు. ఈ క్రమ
Seema Haider | భారత్లో ఉండేందుకు తనకు అనుమతి ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్కు సీమా హైదర్ విజ్ఞప్తి చేశారు. తాను ఖచ్చితంగా పాక్ కూతురినే అయినప్పటికీ.. ప్రస్తుతం భారత్కు కోడ�
Kailash Mansarovar Yatra | కైలాస మానససరోవర్ యాత్ర ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు వరకు కొనసాగుతుందని విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ ఏడాది 50 మంది యాత్రికుల ఐదు బ్యాచులు ఉత్తరాఖండ్ నుంచి లిపులేఖ్ పాస్ మీదుగా యాత్రకు వె�
హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరుగుతున్న భారత్ సమ్మిట్-2025లో గందరగోళంగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం, పలు సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో మొదటిరోజు సర్వత్రా సమ
కార్మిక సంక్షేమ నిధిని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డదారిలో వినియోగిస్తున్నదా? కార్మికుల సంక్షేమం కోసమే వాడాల్సిన డబ్బును దారిమళ్లించి భారత్ సమ్మిట్ సదస్సు నిర్వహణ కోసం ఖర్చు పెడుతున్నదా? వివాస కానుక పథ�
‘వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న పండుగలా బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహించి చరిత్ర సృష్టిస్తాం. సభ కోసం కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసినం. తెలంగాణ ఇంటి పార్టీ నిర్వహిస్తున్న జనజాతరకు పెద్ద ఎత్త�
మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణకు సంబంధించి ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై రాష్ట్ర ఇంజినీర్లు తీవ్ర అసహనం వ్యక్తంచేస్తున్నారు.
‘చాలా పార్టీలు పుడుతుంటాయి పోతుంటాయి. కానీ, బీఆర్ఎస్ పార్టీ లక్ష్యాన్ని ముద్దాడింది.. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన పార్టీగా బీఆర్ఎస్ చరిత్రలో నిలిచింది’ అని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
రాష్ర్టాన్ని అప్పుల ఊబిలోకి దింపుతున్న సీఎం రేవంత్రెడ్డి సర్కారు మరో రూ.1,400 కోట్ల రుణం తీసుకోనున్నది. త్వరలో బహిరంగ మార్కెట్ నుంచి ఈ రుణాన్ని తీసుకునేందుకు ఇండెంట్ పెట్టింది.
Health tips | వేసవి వస్తుందంటేనే భయమైతుంది. మండే ఎండలను తలుచుకుంటే వామ్మో అనిపిస్తుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా శరీరం డీహైడ్రేషన్కు గురవుతుంది. దాంతో బాడీని హైడ్రేట్గా ఉంచుకోవడం కోసం రకరకాల ప్రయాసలు పడా�
Waqf Act | వక్ఫ్ సవరణ చట్టం (Waqf act) ను సమర్థిస్తూ కేంద్ర ప్రభుత్వం (Union govt) సుప్రీంకోర్టు (Supreme Court) లో కౌంటర్ అఫిడవిట్ (Counter affidavit) దాఖలు చేసింది. వక్ఫ్ (సవరణ) చట్టం-2025 చట్టబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లకు సమాధానంగా క�