Gold-Silver Price | ప్రపంచ వ్యాప్తంగా బలమైన సంకేతాల మధ్య సోమవారం రాజధాని ఢిల్లీ నగరంలో వెండి మరోసారి సరికొత్త గరిష్టాలను తాకింది. రూ.1000 పెరగడంతో కిలోకు రూ.1,08,100 పెరిగింది. మరో వైపు 99.9 శాతం ప్యూరిటీ గోల్డ్ ధర రూ.280 తగ్గి తు�
Covid XFG Variant | భారత్లో మళ్లీ కరోనా కొత్త వేవ్ కనిపిస్తున్నది. రోజులు గడిచే కొద్ది కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. ప్రస్తుతం కేసుల సంఖ్య 6,491 పెరిగింది. గత 24గంటల్లోనే 358 కొత్త పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. ఈ కేస�
Mamata Banerjee | దేశంలో కరోనా (Covid) మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతూ ఇవాళ 6 వేలు దాటింది. దాంతో జనం ఆందోళన చెందుతున్నారు.
Hajj Yatra | హజ్యాత్ర కోసం సౌదీ అరేబియాకు వెళ్లే భారతీయులపై నిషేధం విధించారంటూ వస్తున్న వార్తలను విదేశాంగ మంత్రిత్వశాఖ తోసిపుచ్చింది. సౌదీ అరేబియా వెళ్లే భారతీయులపై ఎలాంటి నిషేధం లేదని మంత్రిత్వశాఖ వర్గాలు �
Conrad Sangma | హనీమూన్ ట్రిప్ (Honeymoon trip) కోసం భార్యతో కలిసి తమ రాష్ట్రానికి వచ్చి మధ్యప్రదేశ్ కు చెందిన రాజా రఘువంశీ (Raja Raghuvanshi) హత్యకు గురైన ఘటనపై తమ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని మేఘాలయ సీఎం (Meghalaya CM) కాన్రాడ్ సంగ్మ�
Shani Transit 2025 | న్యాయానికి అధిపతి అయిన శనైశ్చరుడు ఈ ఏడాది మార్చి 29న మీనరాశిలోకి ప్రవేశించాడు. దాదాపు 2027 వరకు అదే రాశిలో ఉంటాడు. అన్నిగ్రహాల్లో నెమ్మదిగా కదిలే గ్రహం కావడంతో ఆయన సంచారంతో మీనరాశిపై ప�
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుసగా నాలుగో రోజు ర్యాలీ కొనసాగింది. ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ నిర్ణయం తర్వాత మార్కెట్లు పుంజుకున్నాయి. సీఆర్ఆర్ తగ్గింపు తదితర నిర్ణయాలు మార్కెట్లో పెట్టుబడిదారు�
WhatsApp | ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్కు ప్రపంచవ్యాప్తంగా దాదాపు మూడు బిలియన్ల యూజర్లు ఉన్నారు. ఆయా యూజర్లను దృష్టిలో పెట్టుకొని మెటా యాజమాన్యంలోని కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్�
Honeymoon Murder | భార్యతో హనీమూన్ (Honeymoon) కు వెళ్లి హత్యకు గురైన రాజా రఘువంశీ (Raja Raghuvanshi) తలకు ముందు భాగంలో, వెనుక భాగంలో రెండు బలమైన గాయాలు ఉన్నాయని పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. పూర్తి పోస్టుమార్టం నివేది�
Weather | తెలంగాణలో రాగల నాలుగురోజులు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వానలుంటాయని చెప్పింది. వాయువ్య ఉత్తరప్రదేశ్ పరిసర ప్రాంతాల నుంచి మధ్యప్రదేశ్, విద
Bomb threat | ఈ మధ్యకాలంలో ఎయిర్పోర్టులు, రైల్వేస్టేషన్లు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టులు ఇలా అన్నింటికి బాంబు బెదిరింపులు వస్తున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ల ద్వారా, ఈ మెయిల్ల ద్వారా
SIT Office | ఫోన్ టాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఈ కేసులో ఏ1 అయిన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకరరావు హైదరాబాద్ చేరుకున్నారు. సోమవారం ఆయన విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో మాసబ్ ట్యాంక్ నుంచ�
Climate Crisis | వాతావరణంలో పెరుగుతున్న కార్బన్ డయాక్సైడ్ పరిమాణం ప్రస్తుతం ప్రమాదపు చివరి అంచుకు చేరింది. మే 2025 నాటికి వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ (CO₂) స్థాయి 430 పార్ట్స్ పర్ మిలియన్ (ppm) ని దాటింది. ఇ
NRI News | జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హఠాన్మరణంపై బీఆర్ఎస్ పార్టీ దక్షిణాఫ్రికా శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజాసేవలో ముందున్న మాగంటి గోపీనాథ్ హఠాన్మరణ వార్త తీవ్�