Japan population | జపాన్లో జనాభా పెరుగుదల నానాటికి తీసికట్టుగా తయారైంది. జనాభా పెరుగుదల కోసం ప్రభుత్వం ప్రోత్సాహక నగదు బహుమతి ఇచ్చేందుకు నిర్ణయించారు. ఈ మొత్తాన్ని ఇప్పుడు రూ.3 లక్షలకు పెంచాలని ప్రతిపాదన సిద్ధం చే
రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికాభివృద్ధిని సాధించి ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
Nitish on BJP | తనకు మరోసారి బిహార్ సీఎం పదవి గానీ, ప్రధాని పీఠంపై ఎక్కాలన్న కోరికలు గానీ లేవని సీఎం నితీష్ కుమార్ స్పష్టం చేశారు. తదుపరి అసెంబ్లీ ఎన్నికలను తేజస్వీ యాదవ్ నేతృత్వంలోనే ఎదుర్కొంటామని ఆయన వెల్లడ
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్శితులై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని నకిరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
Fake judge arrest | అమృత్సర్లో నకిలీ న్యాయమూర్తి పట్టుబడ్డాడు. తన తల్లికి భద్రత కల్పించాలని ఏసీపీని ఆదేశిస్తూ దొరికిపోయాడు. అతడు వాడిన వాహనానికి నీలిరంగు బుగ్గతోపాటు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ అనే నేమ్ బోర్డు�
దేశవ్యాప్తంగా రైతులకు మేలు చేసేందుకు సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలతో కేంద్రంలో రైతు ప్రభుత్వం రానున్నదని బీసీ సంక్షేమ,పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
Amitabh and Ambani | జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన అమితాబ్ బచ్చన్.. తాను కూడా దివాళా తీసినట్లు వెల్లడించారు. ధీరూభాయ్ అంబానీ ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చినా అంగీకరించలేదని చెప్పారు. బ్రట్ ఇండియా ఈ వీడి�
నేరాలకు పాల్పడే వ్యక్తులు భవిష్యత్లో సత్ప్రవర్తనతో ఉండి వారు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రభుత్వం కల్పించే పునరావస పథకాన్ని కొందరు నీరుగారుస్తున్నారు.
AAP | ఆమ్ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. గుజరాత్ ప్రజల ఓట్లతో ఆప్ ఈ హోదా దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సందీప్ పతాక్ను ఆప్ జాతీయ ప్రధాన కార్యదర�
Foreign terrorists |జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదం చివరిదశకు చేరుకున్నది. ఈ ఏడాదిలో 56 మంది విదేశీ ఉగ్రవాదులు హతమైనట్లు జమ్ముకశ్మీర్ డీజీపీ దిల్బాగ్సింగ్ మీడియాకు వివరించారు. దాదాపు 86 మంది ఉగ్రవాద క్యాంపుల్లో చేరకుం�
Zika Virus | మన దేశంలో తొలుత కేరళలో వెలుగు చూసిన జికా వైరస్ ఇప్పుడు కర్ణాటక రాష్ట్రానికి విస్తరించింది. రాయచూర్ ప్రాంతానికి చెందిన ఐదేళ్ల బాలికకు జికా వైరస్ సోకినట్లు అక్కడి అధికారులు గుర్తించారు. పరీక్షల్లో �