Terror accuse caught | 34 ఏండ్ల క్రితం విమానంలో బాంబు పేల్చిన వ్యక్తిని అమెరికా పట్టుకున్నది. లిబియా ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నిందితుడు తన ఘనకార్యాన్ని వివరించడంతో అమెరికా ఇతగాడి ఆచూకీని పసిగట్ట�
Anand Mahindra | ట్విట్టర్లో కోటి మంది ఫాలోవర్స్ ఉన్న ఆనంద్ మహీంద్రాను.. దేశంలో అత్యంత సంపన్నుడిగా ఎప్పుడవుతారు..? అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. ‘దేశంలో అత్యంత ధనవంతుల జాబితాలో మీరు 73వ స్థానంలో ఉన్నారు. నెంబర్ 1 స్
Indian Women Cricket Team | చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన ఉత్కంఠ భరిత పోరులో భారత మహిళల జట్టు జయభేరి మోగించింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం డీవై పాటిల్ స్టేడియంలో ఆసీస్తో జరిగిన పోరులో భారత్ సూ�
MS Dhoni | టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ధోనీని ఫ్యాన్స్ ముద్దుగా మిస్టర్ కూల్ అని పిలుస్తుంటారు. ధోనీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన ఎక్కడ కనిపించినా ఆట�
Delhi Airport | ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సోమవారం ఉదయం పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సందర్శించారు. అక్కడ తాజాగా నెలకొన్న పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికుల సమస
Neelima Guna | ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ వివాహ రిసెప్షన్ ఆదివారం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. టాలీవుడ్ అగ్ర కథానాయకులు మహేశ్బాబు, అల్లు అర్జున్,
కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీరుకు నిరసనగా రైతన్నలు మళ్లీ రోడ్డెక్కారు. వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికిపైగా సాగిన ఉద్యమ విరమణ సమయంలో ఇచ్చిన హామీల అమలులో కేంద్రం చేసిన ద్రోహంపై మండిపడుతున�
ధాన్యం కొనుగోలులో గత రికార్డులను చెరిపేస్తూ తెలంగాణ ప్రభుత్వం దూకుడును ప్రదర్శిస్తున్నది. వానకాలం సీజన్లో ఇప్పటివరకు 50 లక్షల టన్నుల వడ్లను కొనుగోలు చేసింది. రాష్ట్రంలో ధాన్యం సేకరణ దాదాపు ముగింపు దశక�
ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీ నూతన కార్యాలయం ప్రారంభానికి ఏర్పాట్లు చురుగ్గ్గా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఈ నెల 14న ఢిల్లీలోని సర్దార్పటేల్ మార్గ్లో బీఆర్ఎస్ పా�
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్సిసోడియా కేసులో సీబీఐ అధికారులు ఎమ్మెల్సీ కవిత నుంచి వివరణ తీసుకున్నారు. రాఘవేంద్ర వస్త నాయకత్వంలోని సీబీఐ బృందం ఆదివారం ఉదయం 11 గంటలకు బంజారాహిల్స్లోని ఆమె నివాసానికి చేరు�
ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో రాష్ట్రంలోని చెరువులు, కుంటలు సహా భారీ, మధ్యతరహా ప్రాజెక్టులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. దీంతో యాసంగి సాగుకు ఢోకా లేకుండా పోయింది. ఆయా ప్రాజెక్టుల్లో ప్రస్తుత నీటి ని
తెలంగాణ రహదారులపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష ప్రదర్శిస్తున్నది. జిల్లా కేంద్రాలు, ప్రధాన ఆలయాలు, వాణిజ్య ప్రాధాన్యమున్న ప్రధాన రోడ్లకు జాతీయ రహదారులుగా గుర్తింపు ఇవ్వడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తు�
అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కోహెడలో నిర్మించనున్న మార్కెట్ను దేశంలోనే నంబర్ వన్ మార్కెట్గా తీర్చిదిద్దుతామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి చెప్పారు. నిర్మాణానికి సంబంధించిన పూర
minister harish | అంబేద్కర్ జీవితం అందరికీ ఆదర్శంగా ఉండాలని, అన్నీ వర్గాల గురించి ఆలోచించి.. ఇచ్చిన సందేశాన్ని గుర్తించాలని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. మతాలను అడ్డు పెట్టుకుని ఎలా విభజించాలని చూస్తా�
Twitter server down | సాంకేతిక సమస్యల కారణంగా ట్విట్టర్ సర్వర్ డౌన్ అయ్యింది. పలువురు వినియోగదారులు రాత్రి 7 గంటల తర్వాత పలు సమస్యలు ఎదుర్కొన్నట్లు ఫిర్యాదు చేశారు. డౌన్ డిటెక్టర్ వెబ్సైట్లో 1,747 మంది వినియోగదా�