రాష్ట్రంలో చదివేందుకు ఇతర రాష్ర్టాల విద్యార్థులు తరలివస్తున్నారు. ప్రత్యేకించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) కోర్సుల్లో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఈ ఏడాది 99 మంది విద్యార్థులు పీజీ కోర్సుల్లో ప్రవ�
డిగ్రీ కాలేజీల్లో సత్ఫలితాలిస్తున్న క్లస్టర్ విధానం ఇప్పుడు పాలిటెక్నిక్ కాలేజీల్లోనూ అమలవుతున్నది. ఈ ఏడాది నుంచి జీహెచ్ఎంసీ పరిధిలో 3 క్లస్టర్లను ఏర్పాటు చేశారు. మాసబ్ట్యాంక్,రామంతాపూర్ పాలిట�
హైదరాబాద్కు చెందిన ఇంటర్ విద్యార్థి సర్వేశ్ప్రభు (17) అద్భుతం చేశాడు. ఇక్రిశాట్లో పరిశోధనలు నిర్వహించి, రాంఫల్ (రామసీతాఫలం) ఆకులతో తక్కువ ఖర్చుతో సేంద్రియ పురుగుమందును తయారు చేశాడు.
రోగ్య తెలంగాణ సాధనలో భాగంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే ఎస్టీలకు రిజర్వేషన్లు లభించాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
జిల్లాలో జరుగుతున్న సెస్ (సహకార విద్యుత్ సరఫరా సంస్థ ) ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్యేలు రవి శంకర్, రసమయి బాల కిషన్ ధీమాను వ్యక్తం చేశారు.
Minister Errabelli| తెలంగాణ రైతాంగం సేంద్రీయ వ్యవసాయం ద్వారా పంటలు పండిస్తూ ముందడుగు వేస్తుండడం గర్వించదగ్గ విషయమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు అరుదైన గౌరవం దక్కింది. ఎంటర్టైన్మెంట్ రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే జీక్యూ ‘మ్యాన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు ఈ ఏడాదికి గాను ఆయన్ని వరించింది. హైదరాబాద్ ఫలుక్న�
Tirupati |తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుపతి ఎయిర్పోర్టులో ఏర్పాటు చేసిన శ్రీవాణి ట్రస్ట్ ఆఫ్ లైన్ టికెట్ల కౌంటర్ను జేఈవో వీరబ్రహ్మం గురువారం ప్రారంభించారు.