విదేశాల్లో విద్యను అభ్యసించడం ఉజ్వల భవిష్యత్తుకు పెట్టుబడి లాంటిదని, దీనిపై విద్యార్థులకు స్పష్టమైన అవగాహన ఉండాలని ‘వై యాక్సిస్ సొల్యూషన్స్' అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఫైజల్ హసన్ అన్నారు. రంగ�
రాష్ట్రంలోని డిగ్రీ కోర్సుల్లో విద్యాప్రమాణాలు అత్యుత్తమంగా ఉన్నాయి. డిగ్రీ కోర్సుల్లో అత్యధిక క్రెడిట్లు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. జాతీయంగా డిగ్రీ కోర్సుకు 120 క్రెడిట్లే ఉండగా, మన దగ్గర 160 క్రెడిట్లు అమ�
కేంద్రం నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రావాల్సిన నిధులపై ఢిల్లీలో ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేయాలని ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్రావు, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాక�
ఏపీలోని కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని యనమలకుదురు వద్ద కృష్ణానదిలో ఈతకు వెళ్లిన ఐదుగురు విద్యార్థులు నది ప్రవాహానికి కొట్టుకుపోయారు.
Upasana Konidela | టాలీవుడ్ స్టార్ నటుడు రామ్చరణ్ త్వరలో తండ్రి కాబోతున్న విషయం తెలిసిందే. ఆయన భార్య ఉపాసన త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ఇటీవల సోషల్ మీడియా ద్వారా తె�
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి రాబోయే రోజుల్లో భక్తుల రద్దీ పెరిగే ఆకాశం ఉన్నందున వసతులు పెంచేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలని టీటీడీ జేఈవో
తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంట నడిచిన పెన్షనర్లకు, సీనియర్ సిటిజన్స్ కు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.
చిత్తూరు జిల్లాలో ఏనుగు కరెంట్ షాక్తో మృతి చెందింది. జిల్లాలోని బంగారుపాళ్యంలోని పంట పొలాల వద్ద బోరు మీటర్ను ఏనుగు తొండంతో లాగడంతో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందింది.