స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) డైరెక్ట్ చేస్తున్న వీరసింహారెడ్డి చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ పన
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని నాని 30 (Nani 30)వ చిత్రాన్ని ప్రకటించాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ గ్లింప్స్ వీడియో షేర్ చేశాడు నాని. దసరా సినిమా గెటప్లో ఉన్న నానిని చూసి డాడీ నీ గడ్డం నచ్చలేదంటోంది అతడి కూ
ఇప్పటికే నాగచైతన్య నటిస్తోన్న కస్టడీ గ్లింప్ప్ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. తాజాగా మరో అక్కినేని హీరో అఖిల్ అక్కినేని (Akhil Akkineni) నటిస్తోన్న ఏజెంట్ సినిమా అప్డేట్ కూడా బయటకు వచ్చింది.
పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో వస్తున్న చిత్రం శాకుంతలం (Shaakuntalam). పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా.. రిలీజ్ ఆలస్యమవుతూ వస్తోంది.
చిరంజీవి (Chiranjeevi) టైటిల్ రోల్ పోషిస్తున్న వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) ట్రైలర్ కోసం అభిమానులు ఎప్పటినుంచే ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే మెగా మాస్ ట్రైలర్ అప్డేట్ రాబోతుందంటూ కొత్త పోస్టర్ను లాం
టాలీవుడ్ యంగ్ హీరో అడివిశేష్ బ్యాక్ టు బ్యాక్ హిట్లతో జోరుమీదున్నాడు. తన థ్రిల్లర్ జానర్లో కంఫర్ట్గా సినిమాలు చేసుకుంటూ వరుసగా హిట్లు కొడుతున్నాడు. ఈ ఏడాది మేజర్తో పాన్ ఇండియా రేంజ్లో హిట్టు �
అల్లుఅర్జున్ భార్య స్నేహా రెడ్డి గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అల్లు వారి కోడలు అంటే దానికి తగ్గట్లుగానే స్నేహ తన స్టార్ స్టేటస్ కొనసాగిస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈమె ఎంత యాక్టివ్గా ఉం�
సంక్రాంతి పోరుకు బాలయ్య సిద్ధమయ్యాడు. వీర సింహా రెడ్డి అంటూ గర్జిస్తున్నాడు. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.
ప్రభాస్ అభిమానులే కాదు, సినీ ప్రముఖుల సైతం ఎంతో ఆత్రుతగాఎదురు చూస్తున్న సినిమా ప్రాజెక్ట్-K. పాన్ ఇండియా హీరోగా స్టార్ ఇమేజ్ దక్కించుకున్న ప్రభాస్తో.. పాన్ వరల్డ్ సినిమాను ప్లాన్ చేశాడు నాగ్ అశ్�
సీనియర్ నటుడు నరేష్ నాలుగోపెళ్లికి రెడీ అయ్యాడు. ప్రముఖ నటి పవిత్రతో గత కొంతకాలంగా నరేష్ సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా నరేష్ సోషల్మీడియాలో పవిత్రను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్ల
‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో గ్లోబల్ వైడ్గా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి, వెండితెరపై మహేష్ను ఎలా చూపిస్తాడో అని క్యూరియాసిటీ అందరిలోనూ మొదలైంది.
గ్లామర్ పాత్రలకు అతీతంగా, కేవలం నటనకు ప్రధాన్యమున్న పాత్రలు పోషిస్తూ తమిళనాట విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది ఐశ్వర్య రాజేష్. సినిమాల్లోకి రావాలంటే రంగు ఏమాత్రం అడ్డు కాదని, నటించడం వస్తే చాలని నిరూపిం�
విక్రమ్, భేతాలుడు కథలను బేస్ చేసుకుని తెరకెక్కిన గ్యాంగ్ స్టర్ డ్రామా చిత్రం 'విక్రమ్ వేద'. ఈ మధ్య కాలంలో ఎంత పెద్ద హిట్టయిన సినిమా అయినా సరే నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుంది. కానీ విక్రమ్ వ�
రోజులన్నీ నిమిషాలైనంత వేగంగా తిరిగిన కాలచక్రంలో మరో ఏడాది ముగింపునకు వచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమ తన చరిత్రలో మరో అరుదైన సంవత్సరాన్ని జ్ఞాపకాల్లో పదిలపర్చుకుంది