సమంతకు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు బాగా కలిసి వస్తున్నాయి. 'యూటర్న్', 'ఓ బేబి' వంటి సినిమాలు కమర్షియల్గానూ మంచి విజయాలు సాధించాయి. ఇక ఇటీవలే రిలీజైన 'యశోద' మొదట మిక్స్డ్ రివ్వూలు తెచ్చుకున్నా
ప్రభాస్ సినిమా లైనప్లో 'స్పిరిట్' కూడా ఒకటి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను ఏడాదిన్నర కిందటే ప్రకటించారు. కానీ ఇప్పటివరకు పట్టాలెక్కలేదు. ఓ వైపు ప్రభాస్ తన సినిమాలో బిజీగా ఉండగా.. �
అంతర్జాతీయ వేదికలపై ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' హవా కొనసాగుతుంది. ఇటీవలే 'ఆర్ఆర్ఆర్' మూవీలోని 'నాటు నాటు' పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకుంది. ఆస్కార్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ అవా�
తక్కువ కాలంలోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు కార్తి. ఆయన తన మూడో సినిమా నుండే తెలుగులోనూ తన సినిమాలను రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. తెలుగులో కార్తి సినిమాలకు టాలీవుడ్ టైర్2 హీరో రేంజ్ కలెక్షన్లు
నటసింహం నందమూరి బాలకృష్ణ రీల్లోనే కాదు రియల్ లైఫ్లోనూ హీరోనే అని నిరూపించుకున్నాడు. తాజాగా బాలయ్య ఓ క్యాన్సర్ పేషెంట్కు సహాయం చేసి గొప్ప మనసు చాటుకున్నాడు.
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కమర్షియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తున్నాడు. గత కొన్నేళ్లుగా ఆయన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నా, బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలు సాధించ�
నటి మమతా మోహన్దాస్ మరో అరుదైన వ్యాధితో భాదపడతున్నట్లు తెలిపింది. తనకు 'విటిలిగో' అనే చర్మ వ్యాధి సోకిందని ఈ మలయాళ బ్యూటీ వెల్లడించింది. ఆ వ్యాధి తన చర్మ రంగును కోల్పోయేలా చేస్తోందని క్రానిక్ ఆటో ఇమ్యూన్
కమెడియన్ రాహుల్ రామకృష్ణ తాజాగా గుడ్న్యూస్ చెప్పాడు. సంక్రాంతి పర్వదినాన తను తండ్రియినట్లు వెల్లడించాడు. తన భార్య హరిత పండంటి మగబిడ్డకు జన్మినిచ్చినట్లు సోషల్ మీడియలో ప్రకటించాడు. 'బాయ్.. సంక్రాంత�
కరోనా పుణ్యమా అని ఈ మధ్య కాలంలో ఓటీటీలకు బాగా అలవాటు పడిపోయారు సినీ అభిమానులు. ఒక ఫ్యామిలీ థియేటర్కు వెళ్లి సినిమా చూడాలంటే తక్కువలో తక్కువ వెయ్యి అయినా ఖర్చవుతాయి.
ధనుష్ నటిస్తున్న ద్విభాషా చిత్రం సార్. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న రిలీజ్ కానుంది. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై మంచి అంచనాలు క్రియే�
అటు నందమూరి అభిమానులు, ఇటు మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'అన్స్టాపబుల్-2' పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది. అసలు టాక్ షోలకే రాని పవన్ కళ్యాణ్ మొదటి సారి టాక్ షోకు.. అది కూడ�
'కుమారి21F' సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన పల్నాటి సూర్యప్రతాప్.. దాదాపు ఏడేళ్లు గ్యాప్ తీసుకుని తెరకెక్కించిన చిత్రం '18పేజీస్'. నిఖిల్, అనుపమ పరమేశ్వర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం గతేడాది చి�
ఈ తరం కథానాయికలలో తన రూటే సెపరేటు అంటున్న నటి కీర్తి సురేష్. నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచమైన ఈ మలయాళ కుట్టి.. మొదటి సినిమాతోనే అందరి దృష్టి తనవైపు తిప్పుకుంది.
సింపుల్ కథను కూడా తన స్క్రీన్ప్లేతో మాయ చేయగల దర్శకుడు వంశీ పైడిపల్లి. ఆయన సినిమాలోని కథలు గతంలో మనం ఎన్నో సార్లు విన్నవి, చూసినవే. కానీ తన రైటింగ్, టేకింగ్తో థియేటర్కు వెళ్లిన ప్రేక్షకులను రెండున్నర
'అదిపురుష్' టీజర్ ఏ ముహూర్తానా రిలీజ్ చేసారో కానీ, అప్పటి నుండి సినిమాపై వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. గతేడాది దసరా కానుకగా రిలీజైన టీజర్పై ప్రేక్షకులు, రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు.