మెగా అభిమానులతో పాటు, ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న 'వాల్తేరు వీరయ్య' శుక్రవారం రిలీజై పాజిటీవ్ టాక్తో దూసుకుపోతుంది. వింటేజ్ చిరు ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు వీరయ్య సక్సెస్ను పండగలా జరుప
ప్రభాస్ లైన్ అప్లో మరో సినిమా చేరింది. ఇప్పటికే చేతి నిండా ప్రాజెక్ట్లతో తీరిక లేకుండా గడుపుతున్న డార్లింగ్ తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు క్లారిటీ వచ్చేసింది.
రాజమౌళి తాజాగా హాలీవుడ్ దర్శక దిగ్గజం స్టివెన్ స్పిల్ బర్గ్ను కలిశాడు. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమం కోసం జక్కన్న రాజమౌళి, కీరవాణిలు కటుంబంతో కలిసి అమెరికాకు వెళ్లిన విషయం తెలిసిందే.
ఐదు దశాబ్ధాల పాటు నటిగా ఎన్నో వైవిధ్య భరిత పాత్రలు పోషించి సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంది సీనియర్ నటి జయసుధ. ప్రస్తుతం ఈమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ బిజీగా గుడుపుతుంది. �
దళపతి విజయ్ నటించిన ద్విభాషా చిత్రం 'వారసుడు'. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 11న తమిళంలో రిలీజైంది. ఎన్నో వివాదాల మధ్య విడుదలైన ఈ సినిమా మొదటి రోజే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.
సినీ పరిశ్రమలో అవకాశాలు రావడమే అరుదు. అలాంటిది అవకాశం వస్తే దాన్ని సద్వినియోగం చేసుకుని కెరీర్ను చక్కగా ప్లాన్ చేసుకోవాలి. ముఖ్యంగా నటీమణులు విషయంలో ఇది బాగా వర్తిస్తుంది. లేదంటే మొదటికి మోసం వస్తుంద�
యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం ఒక మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. గత కొన్నేళ్ల నుండి నితిన్ సినిమాలు ఏదో అమవాస్యకు ఒకసారి పలకరించినట్లు ఒక సినిమా హిట్టయితే వరుసగా రెండు, మూడు ఫ్లాపులు పడుతున్నాయి
రేపు గోపీచంద్ 30 (Gopichand30) క్రేజీ అప్డేట్ రానుంది. భోగి రోజున ప్రత్యేకంగా బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ షో (Unstoppable 2)లో ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వస్తుండటం విశేషం.
లైగర్ ఫెయిల్యూర్ ఎఫెక్ట్తో పూరీ జగన్నాథ్తో విజయ్ దేవరకొండ లాంఛ్ చేసిన జేజీఎం కూడా నిలిచిపోయింది. ఎవరూ ఊహించని విధంగా కొత్త సినిమా అప్డేట్ అందించి అభిమానులను సర్ప్రైజ్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ.
కోలీవుడ్ భామ ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar) కళ్యాణం కమనీయం (Kalyanam Kamaneeyam) సినిమాతో తొలిసారి తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా మీడియాతో చిట్ చాట్ చేసింది.
తమిళంలో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేశా. య�
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lekshmi) కోలీవుడ్ యాక్టర్ అర్జున్తో దిగిన సెల్ఫీని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫొటో చూసిన నెటిజన్లు ఐశ్వర్య లక్ష్మ
ఎప్పుడెప్పుడా అని అటు నందమూరి అభిమానులు, ఇటు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన వీరసింహా రెడ్డి గురువారం పెద్ద ఎత్తున రిలీజైంది. ఇక రిలీజైన మొదటి షో నుండి అన్ని చోట్ల హౌజ్ ఫుల్ బోర్డులలు పడిపోయాయి.