ప్రస్తుతం చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నాడు. 'ఖైదీ నెంబర్ 150' తర్వాత సరైన హిట్టు కోసం ఎదురు చూస్తున్న మెగాస్టార్కు ఈ సినిమా మెగా కంబ్యాక్ ఇచ్చింది. తోడుగా రవితేజ కూడా ఉండటంతో బా�
కొన్ని సినిమాలను రీమేక్ చేయకపోవడమే బెటర్ అని చాలా మంది అంటుంటారు. ఎందుకంటే ఓరిజినల్ వెర్షన్ క్రియేట్ చేసిన మేజిక్.. రీమేక్ క్రియేట్ చేయదని, ఫీల్ మిస్సవుతుందని చెబుతుంటారు. అలాంటి సినిమాల్లో 'గు�
షార్ట్ ఫిలింస్, యూట్యూబ్ వీడియోస్తో కెరీర్ ప్రారంభించి చిన్న చిన్న పాత్రలు వేస్తూ టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు సుహాస్. కలర్ ఫోటో సినిమాతో హీరోగా మారి.. మొదటి సినిమాతోనే మంచి సక
అల్లుఅర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కిన 'పుష్ప' బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళ ప్రభంజనం సృష్టించింది. బాహుబలి తర్వాత ఆ స్థాయిలో హిందీ బెల్ట్పై కలెక్షన్ల వర్షం కురిపించింది. ముఖ్యంగా ఎలాంటి ప్రమోషన్లు ల�
రీమేక్ల గోల పక్కన పెడితే ప్రస్తుతం పవన్ అభిమానులు 'హరి హర వీరమల్లు' సినిమాపై భారీ లెవల్లో అంచనాలు పెట్టుకున్నారు. మొన్నటి వరకు ఈ సినిమాపై అంత బజ్ లేదు. పైగా ఈ సినిమా దర్శకుడు క్రిష్కు కూడా ఇప్పటివరకు క�
మెగా అభిమానులు సైతం 'ఆచార్య' సినిమాను ఒక పీడకలగా వర్ణిస్తుంటారు. చిరు, చరణ్లను ఒకే ఫ్రేమ్లో చూడాలన్న మెగా అభిమానుల కోరిక ఆచార్యతో ఫుల్ఫిల్ అవుతుందని అందరూ తెగ సంబురపడిపోయారు.
అల్లంత దూరాల ఆ తారక.. కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగా.. అంటూ సాగే ఈ ఆల్టైమ్ సూపర్ హిట్ సాంగ్ గుర్తుండని మ్యూజిక్ లవర్స్ ఉండరని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సాంగ్ తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండి �
ఇప్పటికే విడుదలైన గాండివధారి అర్జున (Gandeevadhari Arjuna) ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ బయటకు వచ్చింది.
మంచు మనోజ్ ప్రస్తుతం ‘అహం బ్రహ్మాస్మి’ టైటిల్తో సినిమా చేస్తున్నాడు. శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడితో చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. కాగా త్వరలోనే స్పెషల్ �
గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కల్యాణ్ (Pawan Kalyan), హరీష్ శంకర్ (Harish Shankar) కాంబోలో వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh). ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన న్యూస్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
రజినీకాంత్ (Rajinikanth) 169వ ప్రాజెక్ట్ గా వస్తున్న జైలర్ షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి మోహన్ లాల్, సునిల్, తమన్నా లుక్స్ విడుదల కాగా నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.
ఇష్టమైన యాక్టర్లను కలిసినపుడు కొందరు ఫ్యాన్స్ ఆనందంలో హద్దులు దాటి ప్రవర్తిస్తుంటారు. అలాంటిదే ఓ న్యూస్ హాట్ టాపిక్గా మారింది. టాలెంటెడ్ హీరోయిన్ అపర్ణ బాలమురళి (Aparna Balamurali)తమిళనాడులో జరిగిన ఓ కాలేజ్ ఈవె�
‘పుష్ప 2’ (Puspa : The Rule) తో బాక్సాఫీస్ను రూల్ చేసేందుకు రెడీ అవుతున్నాడు అల్లు అర్జున్ (Allu Arjun). సీక్వెల్ పార్ట్లో మరికొంతమంది స్టార్ యాక్టర్లు జాయిన్ కాబోతున్నారని ఇప్పటికే నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున�
ఇప్పటికే రజినీకాంత్ టైటిల్ రోల్లో నటిస్తున్న జైలర్ సెట్స్ నుంచి విడుదలైన మోహన్ లాల్, సునిల్ స్టిల్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా బాటియా (Tamannaah) మరో కీ రోల్ చేస్�