ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. తారకరత్న మరణవార్తను మరువకముందే ఇండస్ట్రీలో మరో నటుడు అనంత లోకాలకు వెళ్లిపోయాడు. ప్రముఖ కోలీవుడ్ హస్యనటుడు మయిల్స్వామి కన్నుమూశాడు.
తారకరత్న మరణంతో నందమూరి కుటుంబంలో విషాదం నెలకొంది. జనవరి 27న కుప్పంలో నారా లోకేశ్ చేపట్టిన యువగళం యాత్రలో గుండెపోటుతో కుప్పకూలిన తారకరత్నకు స్థానికంగా చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం బెంగళూరు నారా�
బోలెడంత టాలెంట్, చక్కటి రూపం ఉన్నా తారకతర్నకు అదృష్టం కలిసి రాలేదు. కెరీర్ బిగెనింగ్లో రాకెట్లా దూసుకుపోయిన తారకరత్న.. ఆ తర్వాత డౌన్ అయ్యాడు. హీరోగా క్రేజ్ తగ్గినా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలనే
నందమూరి తారకరత్న 20ఏళ్లకే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2002లో 'ఒకటో నెంబర్కుర్రాడు' సినిమాతో హీరోగా తెరంగ్రేటం చేశాడు. కమర్షియల్గా ఈ సినిమా అంతగా ఆడకపోయినా.. తారకరత్న నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.
మోహన్బాబు కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నటి మంచు లక్ష్మీ. ఆది శంకరాచార్యులు రచించిన 'నిర్వాణ శటకం' శ్లోకాన్ని మంచు లక్ష్మి తన కుమార్తె విద్యా నిర్వాణతో క�
స్వాతంత్య్రానికి ముందు ‘హీరమండి’ ప్రాంతంలోని వేశ్యల కథలను ఈ వెబ్సిరీస్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. అలాగే, ఇక్కడి సాంస్కృతిక వాస్తవాలను కూడా తన సెట్ సిరీస్లో స్పృషించనున్నారు.
మూడేళ్ల క్రీతం వచ్చిన 'అలవైకుంఠపురంలో' ఎంత పెద్ద విజయ సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అప్పటివరకు ఉన్న అన్ని రికార్డులన్ని చెరిపేసి నాన్-బాహుబలి రికార్డును సాధించింది. ఒక సింపుల్ కథను త్రివిక�
'ఖైదీ నెంబర్150'తో అదిరిపోయే రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్.. ఆ తర్వాత అదే జోరు కొనసాగించలేకపోయాడు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన 'సైరా' తెలుగులో నెట్టుకొచ్చింది కానీ, మిగితా భాషల్లో కనీసం పోస్టర్ ఖర్చులను �
ఇప్పుడున్న సీనియర్ హీరోలలో బాలకృష్ణదే హవా నడుస్తుంది. అఖండ వంటి భారీ విజయం తర్వాత వీరసింహా రెడ్డితో మరో విజయం సాధించాడు. రిలీజ్ రోజున డివైడ్ టాక్ తెచ్చుకున్నా.. టాక్తో సంబంధంలేకుండా కలెక్షన్ల వరద �
ఇండస్ట్రీలో సినీతారలకు గుర్తింపు రావడానికి ఎక్కువ సమయమే పడుతుంది. అయితే కొందరి విషయంలో మాత్రం ఒకటి రెండు సినిమలకే బోలెడంత గుర్తింపు వస్తుంది. అలా అందం, టాలెంట్తో పాటు అదృష్టాన్ని వెంటబెట్టుకొని వచ్చి�
‘బాహుబలి’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ‘సాహో’, ‘రాధేశ్యామ్’ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో ప్రభాస్ కాస్త నిరాశచెందాడు. ప్రస్తుతం ఆయన ఒక సాలిడ్ హిట్టు కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే ఫలితం ఎలా ఉన్నా ప్రభ�
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కమర్షియల్ సక్సెస్ కోసం పాకులాడుతున్నాడు. బోలెడంత టాలెంట్, మంచి రూపం ఉన్నా అదృష్టం కలిసిరాక కమర్షియల్ హీరో స్టేటస్ పొందలేకపోతున్నాడు.
ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లకు అందం ఉంటుంది కానీ అదృష్టం మాత్రం ఉండదు. ఆ లిస్టులో అందరికంటే ముందొచ్చే ముద్దుగుమ్మ షాలిని పాండే. మొదటి సినిమాతోనే పాత్ బ్రేకింగ్ హిట్ ఇచ్చినా.. ఆ తర్వాత మాత్రం అమ్మడును అస్�
రాజమౌళి క్రేజ్ ఇప్పుడు ఖండాంతరాలు దాటింది. ఇన్నాళ్లు మనం స్టివెన్ స్పీల్బర్గ్, జేమ్స్ కామెరూన్ వంటి దర్శకులను ఎలా గుర్తుచేసుకున్నామో.. ఇప్పుడు హాలీవుడ్ ప్రేక్షకులు రాజమౌళి పేరును జపం చేస్తున్నా