ఒకప్పుడు పరభాష సినిమాల నుంచి సీన్లు గానీ, మూల కథ గానీ కాపీ కొట్టినా పెద్దగా తెలిసేది కాదు. ఒకవేళ తెలిసినా అప్పటికే ఆ సినిమా థియేటర్లలో నుండి వెళ్లిపోయేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.
ఇండస్ట్రీలో ప్రస్తుతం చిన్న సినిమా,పెద్ద సినిమా అని తేడాలు ఏమి లేవు. కంటెంట్తో వచ్చే ప్రతి సినిమా పెద్ద సినిమా స్థాయిలోనే విజయాలు సాధిస్తున్నాయి. స్టార్స్తో సంబంధం లేకుండా కంటెంట్ మీదున్న నమ్మకంతో య�
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ నవదీప్ త్వరలో బ్యాచ్లర్ జీవితానికి గుడ్బై చెప్పనున్నట్లు తెలుస్తుంది. కాగా మంగళవారం వాలెంటైన్స్ డే సందర్భంగా నవదీప్ ఈ వాలెంటైన్స్ డే చాలా స్పెషల్ అంటూ మ�
టాలీవుడ్లోని అగ్ర దర్శకులలో త్రివిక్రమ్ ఒకరు. ఆయన సినిమా వస్తుందంటే హీరో ఎవరా అని ఆలోచించకుండా థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులు ఉన్నారు. ప్రస్తుతం ఆయన మహేష్తో సినిమా చేస్తున్నాడు.
ప్రపంచ సినీ చరిత్రలో అందమైన, అద్భుతమైన ప్రేమ కావ్యంగా చెప్పుకునే సినిమా 'టైటానిక్'. జేమ్స్ కామెరూన్ విజన్కు మాయలో పడని సినీ ప్రేక్షకుడు లేడు. వాలెంటైన్స్ వీక్ సందర్భంగా ఈ సినిమా ఫిబ్రవరి 11న గ్రాండ్గ�
టాలీవుడ్ యాంకర్, నటి అనసూయ మరోసారి వార్తల్లో నిలిచింది. మంగళవారం వాలెంటైన్స్ డే సందర్భంగా అనసూయ తన భర్తతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఇండస్ట్రీలో ప్రస్తుతం ప్రభాస్ ఉన్నంత బిజీగా ఏ హీరో లేడేమో. 'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ప్రస్తుతం అదే స్థాయిలో సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు ప్రభాస్ చేతిలో ఉన్న సి
'యశోద' వంటి కమర్షియల్ హిట్ తర్వాత 'శాకుంతలం' సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది సమంత. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాదే షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ విడుదలకు మాత్రం ఎన్నో అడ్డం�
స్వర మాధురి గాయని సునీత గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన మధురమైన గాత్రంతో ఎన్నో వందల పాటలు ఆలపించింది. సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగానూ ఎంతో మంది హీరోయిన్లకు గాత్రం దానం చేసింది.
ఫిబ్రవరి మూడో వారానికి వచ్చేసాం. తొలివారంలో రిలీజైన 'రైటర్ పద్మభూషణ్' తప్పితే మరో సినిమా హవా ఇప్పటివరకు కనిపించలేదు. గతేవారం భారీ అంచనాల నడుమ రిలీజైన 'అమిగోస్' బెడిసి కొట్టింది.
ఈ మధ్య ఇండస్ట్రీలో పలువురు నటీమణులు అరుదైన వ్యాధులతో బాధపడుతున్నట్లు పోస్ట్లు పెడుతూ అభిమానులకు షాక్లు ఇస్తున్నారు. కాగా తాజాగా మరో నటి తన అనారోగ్యాన్ని బయటపెట్టి అందరిని షాక్కు గురిచేసింది. ఆ నటి మ�
ఒకప్పుడు సినిమా రిలీజవుతుందంటే అందులో తెలిసిన మొహాలో దర్శకుడినో దృష్టిలో పెట్టుకుని సినిమాలను చూసేవారు. కొన్ని సినిమాలు మాత్రం మౌత్ టాక్తో నడిచేవి. కానీ ఇప్పుడు అలా లేదు. హీరో ఎవరా? దర్శకుడు ఎవరా? అని ఆ
ఈ మధ్య సమంత ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. సోషల్ మీడియాలో నిత్యం ఎమోషనల్ నోట్లు, కోట్స్ పెడతూ హాట్టాపిక్గా మారుతుంది. ఇక గతేడాది సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపి అందరిన�