Prajavani | సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగియడంతో పాలనా పరమైన అడ్డంకులు తొలగాయని, ప్రజావాణిలో అందిన దరఖాస్తులను(,Prajavani applications) వెంటనే పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నా రెడ్డి(Chinnareddy) తెలిప�
Medical students | రామంతాపూర్ ఘటనపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర ఆయుష్ డిపార్ట్మెంట్ కమిషర్ణు విచారణ జరపాలని మంత్రి ఆదేశించారు.
CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి మరికొద్ది సేపట్లో ఢిల్లీకి(Delhi) వెళ్లునున్నారు. సాయంత్రం 5.30గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరుతారు.
Cell phones | సీఈఐఆర్ విధానం(CEIR system) ద్వారా సనత్నగర్ పోలీసులు పెద్దఎత్తున సెల్ ఫోన్లు(Cell phones) రికవరీ చేశారు. గత సంవత్సరం ఏప్రిల్ నుంచి తమ సెల్ ఫోన్లు పోయాయంటూ పలువురు పీఎస్లో ఫిర్యాదు చేశారు.
Rains | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో గత రెండు రోజుల నుంచి ప్రతి సాయంత్రం భారీ వర్షం కురుస్తోన్న సంగతి తెలిసిందే. శుక్రవారం సాయంత్రం కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటి
Fire accident | మహబూబ్నగర్ జిల్లా(Mahbubnagar) కేంద్రంలోని అశోక్ టాకీస్ చౌరస్తా వద్ద భారీ అగ్నిప్రమాదం (Fireaccident) చోటుచేసుకుంది. చౌరస్తా సమీపంలోని అమ్మవారి దేవాలయం పక్కన ఉన్నటువంటి సాయిరెగ్జిన్ షాపులో(Reggin shop) ఒక్కసారిగా పెద�
Rains | మరో నాలుగు రోజుల్లో రాష్ట్రమంతా నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి మెదక్ వరకు రుతుపవనాలు విస్తరించాయి.
RSP | వాట్సప్ గ్రూప్ నుండి తొలగించారని ఇద్దరు యువకులను బీజేపీ నేతలు కత్తులతో పొడిచి చంపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా స్పందించారు.
Sundilla Barrage | పెద్దపల్లి జిల్లా(Peddapalli Dist) మంథని మండలం సిరిపురం గ్రామ పంచాయతీ పరిధిలోని సుందిళ్ల బ్యారేజ్ని(Sundilla Barrage) రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttamkumar Reddy) శుక్రవారం సందర్శించారు.
Manne Krishank | తెలంగాణ రాష్ట్రంలో కల్తీ మద్యం ప్రవేశపెట్టొద్దని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని క్
PM Modi: కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఇటీవల కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయని, కానీ ఆ రాష్ట్రాల ప్రజలకు ఆ ప్రభుత్వాలతో బంధం తెగిపోయిందని, వాళ్లు భ్రమ నుంచి త్వరగా బయటకు వచ్చి, ఎన్డీఏను ఆమోద�
Motkupally Narasimhulu | తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను.. ఉంటాను అని సీనియర్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు స్పష్టం చేశారు. దళితుడిగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. రేవంత్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పింది త�
Shashidhar Reddy | రాష్ట్రంలోకులగణన(Caste census) చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు(Local body elections) నిర్వహించాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి(Shashidhar Reddy) అన్నారు.