Telangana | రాష్ట్ర ఆర్థిక శాఖ నిర్వహణలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక శాఖలో పని విభజన చేశారు. ఈ శాఖ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావుకు ప్రభుత్వం పనిభార
తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో భద్రతాబలగా, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఓ మావోయిస్టు మరణించాడు. ఆ ప్రాంతంలో ఇంకా ఆపరేషన్ కొనసాగుతున్నదని అధికారులు తెలిపారు
రాష్ట్రంలో రానున్న ఐదు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో తాజాగా మరో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది.
కేసీఆర్ పదేండ్ల హయాంలో తెలంగాణలో వందేండ్ల విధ్వంసం జరిగిందని, రాష్ట్రం అన్ని రంగాల్లో అధఃపాతాళానికి చేరుకొన్నదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేతలందరికీ చెంపపెట్టులాంటి వార్త ఇది.
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డీఎస్పీ పరీక్షలను వాయిదా వేసేందుకు హైకోర్టు నిరాకరించింది. పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం అయ్యాయని ఈ పరిస్థితుల్లో పరీక్షలను నిలిపివేస్తూ మధ్యంతర ఆదేశాలను జారీచేయ�
రోడ్లపై గుంతల సమస్య పరిషారానికి ప్రభుత్వం ఒక యాప్ను ఏర్పాటు చేయవచ్చు కదా అని హైకోర్టు సూచించింది. జనం ఆ యాప్ ద్వారా తెలియజేసే ఫిర్యాదులను పరిశీలించి పరిషార చర్యలు తీసుకోడానికి సులభం అవుతుందని చెప్పి�
రుణమాఫీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన విధివిధానాలు రైతాంగానికి శాపంగా మారాయి. మూడు విడతలుగా రుణమాఫీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం గురువారం తొలివిడతలో రూ.లక్ష రుణాలను మాఫీ చేసేందుకు శ్రీకారం �
వీధికుక్కల నియంత్రణకు తీసుకున్న చర్యలేమిటని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వీధి కుక్కల నియంత్రణకు తీసుకున్న చర్యలపై సమగ్ర వివరాలతో, పరిషార మార్గాలతో వారంలోగా నివేదించాలని రాష్ట్ర ప్రభ
కొంత మంది ఉపాధ్యాయులు, మాజీ టీచర్లు తనను మానసికంగా వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు నిజామాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి దుర్గాప్రసాద్ తెలిపారు.
ఏడో విడత గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాన్ని మరో ఐదు రోజుల్లో ప్రారంభించనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు, గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త సంతోష్కుమార్ తెలిపారు.