MLA Padi Kaushik Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజల పక్షాన గర్జిస్తాం.. కాంగ్రెస్ నేతలకు తప్పకుండా ఏడు చెరువుల నీళ్లు తాగిస్తాం అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ
Neet Exam | నీట్ ప్రశ్నాపత్రం(Neet Exam) లీకేజీతో దేశం పరువుపోయిందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య(R. Krishnaiah) కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.
BRS | తాను కాంగ్రెస్ పార్టీలో(Congress party) చేరుతున్నాననే వార్తలు పూర్తిగా అవాస్తమని బీఆర్ఎస్ గద్వాల(Gadwala) ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి(MLA Krishnamohan Reddy) కొట్టిపడేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పత్రికలలో, సోష�
Harish Rao | రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయనేటందుకు వరుసగా జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, హింసాయుత ఘటనలే నిదర్శనం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు.
Telangana | రేవంత్ రెడ్డి పాలనపై వికలాంగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్లు పెంచుతామని చెప్పి.. ఇంత వరకు పెన్షన్లు పెంచకపోవడం దారుణమని ప్రజా భవన్ వద్ద ఓ వికలాంగురాలు ఆవేదన వ్య
Seethakka | మిషన్ భగీరథ(Mission Bhagiratha) అంతర్గత తాగునీటి పైపు లైన్(Pipe Line) నిర్మాణాన్ని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka ) ప్రారంభించారు.
SI Bhawani Sen | తోటి ఉద్యోగినిపై(Head conistable) సదరు పోలీస్ అధికారి లైంగిక దాడికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..జయశంకర్ భూపాలపల్లి (Jayashankar Bhupalapalli) జిల్లాలోని కాళేశ్వరం (Kaleswaram) ఎస్ఐ భవానీ సేన్ను(SI Bhawani Sen) పో
ఉమ్మడి ఏపీ నుంచి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే నాటికి కరెంటు కొరతతో, కోతలతో తెలంగాణ విలవిలలాడిపోయేది. గడిగడికి కరెంటు పోయేది. చిమ్మచీకట్లో, దీపం వెలుతురులో పొయ్యి మీద బువ్వ వండిన దినాలు ఇప్పటికీ గ�
తెలంగాణ యువ చెస్ ఆటగాడు అర్జున్ ఇరిగేసి ఖాతాలో మరో ప్రతిష్టాత్మక టైటిల్ చేరింది. అర్మేనియాలోని జెర్ముక్ వేదికగా జరిగిన స్టెపన్ అవగ్యన్ మెమోరియల్ చెస్ టోర్నమెంట్లో అర్జున్ విజేతగా నిలిచాడు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధిని ఓర్వలేకే కొందరు కావాలనే జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం నాగులపేటలో శిలాఫలకాన్ని ధ్వంసం చేశారని మాజీ సర్పంచ్ కేతిరెడ్డి భాస్కర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ �
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మావోయిస్టులు కోసం చింతల్నార్ పోలీస్స్టేషన్ పరిధిలోని అడవుల్లో బస్తర్ ఫైటర్స్, డీఆర్జీ భద్రతా దళాలు సెర్చ�
Telangana | రాష్ర్టానికి బీఆర్ఎస్ నాయకత్వం అవసరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ బతికే ఉండాలని వ్యాఖ్యానించారు. యాదగిరిగుట్టలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కూనంనే�