ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ హామీలకు తెలంగాణలో విలువను ఇవ్వడం లేదని బీసీ సంఘాల నేతలు ధ్వజమెత్తారు. హైదరాబాద్ లక్డీకాపూల్లో బుధవారం బీసీ మేధావుల మేధోమథన సమావేశం జరిగింది.
రాష్ట్రంలో ఐదురోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం కోస్తా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతంపై సముద్రమట్టానికి సగటున 5.8 కి.మీ ఎత్తులో విస్తరించి ఉన్నట్టు తెల
Telangana | కాళేశ్వరంలో మహిళా కానిస్టేబుల్పై అత్యాచారం ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. రివాల్వర్తో బెదిరించి హెడ్ కానిస్టేబుల్ రమపై లైంగిక దాడికి పాల్పడిన ఎస్సై భవానీ సేన్ను శాశ్వతంగా విధ
Food safety checks | ఆహార నాణ్యత ప్రమాణాలు పాటించని హాస్టళ్లపై(Hostels) ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారుల చర్యలు(Food safety checks) కొనసాగుతున్నాయి. గడిచిన కొన్ని రోజులుగా మాదాపూర్ పరిధిలోని హాస్టళ్లపై తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్�
Media Accreditation | రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడేషన్ (గుర్తింపు కార్డు) గడువును సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంత రావు ఉత్తర్వలు జారీ చేశారు.
Brutal murder | అడ్డగుట్టలో(Addagutta) దారుణం చోటు చేసుకుంది. జీవితాంతం కలిసి ఉంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసి వివాహమాడిన భర్తే ఆమె పాలిట యముడయ్యాడు.
Zoo Park | హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్(Nehru Zoo Park)షాద్ నగర్కు(Shad Nagar) తరలిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అది పూర్తి అవాస్తవమని పీసీసీఎఫ్ వైల్డ్ లైఫ్ చీఫ్ మోహన్ పర్గేన్ తెలిపారు.
కేంద్ర ప్రభుత్వంపై ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, నితీశ్ మీద ఆధారపడి ఎన్డీయే ప్రభుత్వం నడుస్తోందని అన్నారు. వాళ్లిద్దరికి కోపం వస్తే ఎన్డీయే ప్రభుత్వం ఎప్పుడ
TG Weather | తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తం కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా సముద్రమటానికి సగటున 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉందని పేర్కొంది.
Bogatha water fall | ములుగు (Mulugu)జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న బొగత వాటర్ ఫాల్స్కు(Bogatha water fall) బుధవారం జలకళ వచ్చింది.
TGSRTC | కరీంనగర్ బస్స్టేషన్లో పుట్టిన చిన్నారికి ఆర్టీసీ బస్సుల్లో జీవిత కాలం ఉచితంగా ప్రయాణించేలా బస్ పాస్ను అందిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) యాజమాన్యం ప్రకటించిం�
Power cuts | రాష్ట్రంలో ఎక్కడా ఒక్కసారి కూడా కరెంట్ పోవడం(Power cuts) లేదని, 24 గంటలు నిరంతరం కరెంట్ సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.