MLA Mallareddy | చిన్నారుల్లో రక్తహీనతలేని(Anemic society) సమాజానికి కృషి చేద్దామని, 1-19ఏళ్ల వయస్సు పిల్లలు ప్రతి ఒక్కరు నులిపురుగుల నివారణ మందులను వేసుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి(MLA Mallareddy )పిలుపునిచ్చారు.
Manda Krishna Madiga | సీఎం రేవంత్రెడ్డిపై మందకృష్ణ మాదిగ మరోసారి సీరియస్ అయ్యారు. పద్ధతి మార్చుకోకపోతే కాంగ్రెస్ పార్టీ ఉండదని.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండరని హెచ్చరించారు. గురువారం మందకృష్ణ మాదిగ మీడియాత�
BLR Trust | అన్ని వర్గాల సంక్షేమానికి బీఎల్ఆర్ ట్రస్ట్(BLR Trust) చేస్తున్న కృషి అభినందనీయమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam) అన్నారు.
TG Weather | తెలంగాణలో రాగల ఐదురోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. కోస్తాంధ్రను ఆనుకొని తెలంగ�
Minister Jupalli | నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ (Kollapur) మండలం మొలచింతపల్లిలో చెంచు మహిళపై(Chenchu woman )జరిగిన అమానవీయ దాడిపై ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupalli) స్పందించారు.
Minister Jupalli | పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కుష్ణారావు(Jupalli Krishna rao) నగరంలోని పర్యాటక భవన్లో(Tourism bhavan) గురువారం ఆకస్మిక తనిఖీ(Surprise inspection) చేశారు. సిబ్బంది సమయ పాలన పాటించకపోవడం, హాజరు శాతం తక్కువగా ఉండటంతో మంత్రి ఆగ్రహం వ్యక్�
Alpha Hotel | సికింద్రాబాద్లోని ఆల్ఫా హోటల్లో(Alpha Hotel) రెండు రోజుల క్రితం ఆహార భద్రత టాస్క్ఫోర్స్ అధికారులు(Taskforce official) తనిఖీలు చేపట్టారు. తనిఖీలకు సంబంధించిన విషయాలను గురువారం వెల్లడించారు.
Raj Bhavan School | జాతీయ నులి పురుగుల నిర్మూలనా కార్యక్రమంలో(National deworming program) భాగంగా రాజ్భవన్ స్కూల్లో(Raj Bhavan School) 19 ఏండ్లలోపు బాలబాలికలకు నులిపురుగుల నిర్మూల మాత్రలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి వైద్య, ఆరోగ్య శాఖ మంత్�
Nallgonda | ఉమ్మడి నల్లగొండ జిల్లాలో(Nallgonda) దొంగలు(Thieves) హల్చల్ చేశారు. పార్క్ చేసిన బైక్లే లక్ష్యంగా దోపిడీలకు(Stole bikes) పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే..
Nagarkurnool | కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి గ్రామంలో దారుణం జరిగింది. పనికి రావట్లేదని చెప్పి ఓ మహిళ మర్మంగాలపై కారం చల్లి, డీజిల్ పోసి నిప్పంటించి పైశాచిక ఆనందం పొందారు. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చి�
కరెంటు వైరును ముట్టుకుంటే షాక్ కొడుతుందని మనకు తెలిసిన విషయం. కానీ రాష్ట్రంలో కరెంటు కోతలను ప్రశ్నిస్తే పోలీసు కేసు నమోదవుతుంది.. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం.